Take a fresh look at your lifestyle.
Browsing Category

Sangareddy

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:మంత్రి దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని , పేదల అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రజా…

అల్మాయిపేట గ్రామసభలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నరు – బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కు…

నేడు అల్మాయిపేట గ్రామసభలో పాల్గొననున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ నేడు సంగారెడ్డి జిల్లా,అందొల్ నియోజకవర్గ పరిధిలో అల్మాయిపేట గ్రామంలో నిర్వహించనున్న “ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా,నిర్వహిస్తున్న…

హెచ్ పివి వ్యాక్సిన్ పై అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించిన —మంత్రి దామోదర్ రాజనర్సింహ.

ముద్ర, ప్రతినిధి సంగారెడ్డి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏ ఏ ఎఫ్ ఏ ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సిన్ పై సోషల్ మీడియా, వివిధ ప్రచార మాధ్యమాల…

నేడు అల్మాయిపేట గ్రామసభలో పాల్గొననున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: నేడు సంగారెడ్డి జిల్లా,అందొల్ నియోజకవర్గ పరిధిలో అల్మాయిపేట గ్రామంలో నిర్వహించనున్న “ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా,నిర్వహిస్తున్న గ్రామ సభలో మంత్రి దామోదర్ రాజ నర్సింహ…

నా నియోజకవర్గంలో అక్రమాలు జరిగితే సహించను: సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 294/2లో సుమారు 3 ఎకరాల 20 గుంటల అసైన్డ్ భూమి కేటాయింపుపై వివాదం చెలరేగింది.ఈభూమిని టీజీఐఐసీ పేరుతో కుసుమ్ కుమార్ అనే వ్యక్తికి కేటాయించినట్లు సమాచారం…

గ్రామ సభలను పకడ్బందీగా పెద్ద ఎత్తున నిర్వహించాలి — రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2 నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, మరియు వార్డు సభలను పకడ్బందీగా,పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి…

ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తానని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర హామి ఇచ్చారు. మంగళవారం జోగిపేటలో జరుగుతున్న జోగినాథస్వామి రథోత్సవాలలో భాగంగా శివపార్వతుల…

శివపార్వతుల కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి  దామోదర్ రాజనర్సింహ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జోగిపేటలో జరుగుతున్న జోగినాథస్వామి రథోత్సవ ఉత్సవాలలో భాగంగా మంగళవారం రోజు జరిగిన శివపార్వతుల కళ్యాణోత్సవానికి రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నర్సింహ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామీ వారిని…

విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి:పాఠశాల, అంగన్వాడి కేంద్రాలపై…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో విద్యా మరియు శిశు సంక్షేమ సేవల అమలు పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి…

అసెంబ్లీలో విద్యా అంశాలపై నిర్లక్ష్యం: ఏబివిపి  ఆగ్రహం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్‌మెంట్,స్కాలర్షిప్‌ల వంటి కీలక విద్యా అంశాలపై చర్చ జరపకుండా ఇతర అంశాలపై సమయం కేటాయించడం దురదృష్టకరమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ )నేతలు విమర్శించారు.సంగారెడ్డి…