Take a fresh look at your lifestyle.
Browsing Tag

Adilabad district news

తడిసిన ప్రతీ గింజను కొనుగోలు చేయండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి గింజను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళ వారం ఆయన బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో తడిసిన జొన్న కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా…

స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయండి -ఎమ్మెల్యే కు వినతి

బోథ్, ముద్ర: మండలంలోని కౌఠ (బి) గ్రామంలోని బస్టాండ్ సమీపంలో గల  అంతర్ రాష్ట్ర రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ…

ఏప్రిల్ 6న పిప్పిరిలో కాంగ్రెస్ బహిరంగ సభ

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి, ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహణ హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు చేసే పత్రాలు పంపిణీ ఏర్పాట్లపై ఉమ్మడి అదిలాబాద్ కలెక్టర్లు,…

బోథ్ లో బస్ డిపో ను ఏర్పాటు చేయండి ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో బస్ డిపోను ఏర్పాటు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కోరారు. శనివారం అసెంబ్లీ హాలులో ఆర్టీసీ సమస్యలపై నిర్వహించిన సమావేశానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్…

హైకోర్టు అడ్వకేట్స్ అధ్యక్షుడిగా బోథ్ మండల వాసి

బోథ్, ముద్ర: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2026- 27 కు గాను ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట-బి గ్రామానికి చెందిన సింగడి సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. హైకోర్టు ప్రాంగణంలో జరిగిన ఎన్నికల్లో ఈయన తన సమీప ప్రత్యర్థి…

ఇంధన కొరత లేదు… వదంతులు నమ్మవద్దు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం సంబంధిత శాఖల అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లతో నిర్వహించిన జూమ్ వీడియో…

బాసర పరిస్థితులపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇదిలా ఉండగా బాసర ట్రిపుల్ ఐటీ లో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థుల నిరసనలు, తదనంతరం సెలవులు ప్రకటన, తదితర అంశాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష…

రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి- ఎమ్మెల్యే అనిల్ జాదవ్.

బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంకు రోడ్లను మంజూరు చేయాలని కోరుతూ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం హైదరాబాద్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోథ్…