Take a fresh look at your lifestyle.
Browsing Tag

BRS Party Leaders

విద్యార్థులకు తక్షణం మౌలిక వసతులు కల్పించాలి నర్సింగ్ కళాశాల సందర్శించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ…

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మ దేవేందర్ రెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను…

భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం  గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్…

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ, మాజీ ఎమ్మెల్సీలు ఫారూక్, శేరి హాజరు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలో క్రిస్టల్ గార్డెన్ లో మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం.పద్మదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్బంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. మత గురువు జావీద్…

లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్న క్యామ మల్లేష్

ముద్ర, బీబీనగర్ : బీబీనగర్ మండలంలోని వెంకిర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ క్యామ మల్లేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…

పలు వివాహ శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని వినాయక కన్వెన్షన్, వెంగోబా గార్డెన్, ఆర్యవైశ్య కళ్యాణ మండపం, వీరశైవ కళ్యాణ మండపాల్లో జరిగిన వివాహ వేడుకల్లో బి.ఆర్.ఎస్ పార్టీ నేతలతో కలిసి పాల్గొని నూతన వధూవరులను…

పేదల పెన్నిధి కేసీఆర్ -ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర : కాప్రా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అవిశ్రాంతంగా పోరాడి, ప్రజల స్వాభిమానాన్ని సంపాదించుకున్న మహోన్నత నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కొనియాడారు. మాజీ…

మంచి మనిషిని కోల్పోయాం: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

ముద్ర నడిగూడెం మంచి వ్యక్తిత్వం మనసున్న మనిషిని కోల్పోయామని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మండల పరిధిలోని వల్లాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి రణబోతు బిక్షమారెడ్డి అనారోగ్యం కారణంగా మృతి చెందాడు.…