Take a fresh look at your lifestyle.
Browsing Tag

Census 2027

ఇండ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): జనాభా లెక్కలు 2027 ప్రక్రియలో భాగంగా మొదటి దశ చేపట్టవలసిన ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని అధికార యంత్రాంగానికి జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ సూచించారు.…

జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం* మొదటిసారి డిజిటల్ పద్ధతిలో జనగణన అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: 2027 -జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. అధికారులు పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలో జనాభా గణన–2027 సమర్థవంతంగా…

కార్మికులు బాగుంటేనే పట్టణం బాగుంటుంది..పారిశుధ్య కార్మికులకు ఉచిత మెగా వైద్య శిబిరంలో మున్సిపల్…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కార్మికులు బాగుంటేనే పట్టణం బాగుంటుందని మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవి కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక చివరి…

జనాభా లెక్కలను అధికారులు దిగ్విజయంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : 2027 జనాభా లెక్కలు దేశ అభివృద్ధికి ఎంతో కీలకం అని, అధికారులు పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి అనురాగ్ జయంతి…

2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం -జిల్లా కలెక్టర్,

ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ 2027 జనాభా లెక్కలు ప్రభుత్వ పథకాల అమలుకు కీలకం కావడంతో, అధికారులు పూర్తి అవగాహనతో, క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన…

జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు సీరియస్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశం జీవో 55 ను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన గురువ రెడ్డి ముద్ర, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ పునర్విభజనపై హైకోర్టు సీరియస్ అయింది. జీహెచ్‌ఎంసీని మూడు…