Take a fresh look at your lifestyle.
Browsing Tag

Census 2027

‘జనగణన 2027’ అవగాహన ర్యాలీ

​ ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: భారత జనాభా గణన- 2027లో అందరూ భాగస్వాములు కావాలని గద్వాల డీటీ అజిత్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ​గద్వాల పట్టణంలో జనగణన (Census) 2027 పై అవగాహన కార్యక్రమం అధికారుల నిర్వహించారు. ఈ సందర్భంగా…

‘జనగణన’ పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర: జనగణన-2027 ప్రక్రియను జిల్లాలో అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీ కేంద్రంలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన రెండవ దశ…

జనగణన సమర్థవంతంగా నిర్వహించాలి – కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: జనగణనలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అచ్చంపేట మండల కేంద్రంలోని ఎంఎస్‌ఎన్ హైస్కూల్‌లో…

బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి తెలంగాణ రాష్ట్ర జన గణన డైరెక్టర్ భారతి హొళ్ళికేరి

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణన - 2027ను సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లు బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని జనగణ డైరెక్టర్ భారతి హొళ్లికేరీ అన్నారు.మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, జనగణ సిబ్బందితో సమీక్షా సమావేశం…

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ-అసెంబ్లీ సీట్ల 50% పెంపు: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల సవరణలు…

50 శాతం పెంపు దేశ వ్యాప్తంగా డీలిమిటేషన్ రాష్ట్రంలో 60 మేరకు అసెంబ్లీ స్థానాలు అదనం 26కు పెరుగనున్న పార్లమెంట్ స్థానాలు మహిళలకు ఎక్కువ సీట్లు లోక్ సభ సెషన్ లో మహిళా బిల్లు జనగణన తర్వాత నియోజకవర్గాల పునర్వీభజన ముద్ర, తెలంగాణ బ్యూరో…

జనగణన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో మండల ప్రణాళిక గణాంక అధికారులు, సాంకేతిక సహాయకులకు జనగణన ప్రక్రియ, యాప్ నిర్వహణపై నిర్వహించిన…

జనాభా గణన-2027 మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జనాభా గణన-2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, ఛార్జ్ అధికారులు , మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. మంగళవారం చివరి రోజు జనాభా…

రెండు దశల్లో జనగణన – కలెక్టర్ ఖుష్బు గుప్తా

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................... జన గణన కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించనున్నామని మహబూబ్ నగర్ కలెక్టర్ ఖుష్బు గుప్తా వెల్లడించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో…

దేశాభివృద్ధికి జనగనన కీలకం – జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జన గణన 2027 పథకాల అమలు, దేశ అభివృద్ధికి మూలమని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జన గణన–2027 నిర్వహణపై జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు (ఛార్జీ…

దేశాభివృద్ధి లో జనగణన కీలకం కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: దేశాభివృద్ధిలో జనగణన పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. భారత జనాభా గణన - 2027 కు సంబంధించి అధికారులకు శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష…