Take a fresh look at your lifestyle.
Browsing Tag

Cultural Heritage

పురాతన కట్టడాలను కాపాడాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: పురాతన కట్టడాలను కాపాడాల్సిన బాధ్యత మండరిపై ఉందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. పర్యాటక శోభ సంతరించుకునే విధంగా పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో తుది మెరుగులు దిద్దిస్తామన్నారు. ఇందుకోసం పటిష్ట చర్యలు…

రీల్స్‌తో మెదక్ పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇన్‌ఫ్లుయెన్సర్లు రీల్స్‌తో మెదక్ జిల్లా పర్యాటక అందాలను విశ్వవ్యాప్తం చేయాలని, లోకల్ టు గ్లోబల్‌గా మెదక్ జిల్లా ఘన కీర్తిని ప్రపంచానికి పరిచయం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. గురువారం మెదక్…

మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాకు వేల ఏళ్ల చరిత్ర, అపారమైన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచారాలు, గొప్ప గుర్తింపు ఉందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మెదక్ జిల్లాను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99…

భారత సంస్కృతి సాంప్రదా యాలు పరిరక్షించుకోవాలి -స్వామి శ్రీ బ్రహ్మానంద సరస్వతి

ముద్ర కాప్రా భారత సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని శ్రీ లలితా త్రిపుర సుందర ఆలయ పీఠాధిపతి స్వామి శ్రీ బ్రహ్మానంద సరస్వతి అన్నారు. కాప్రా శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్…

వరిగుంతంలో పురాతన శాసనం గుర్తింపు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంతం గ్రామంలో నల్లరాతి మీద చెక్కిన తెలుగు శాసనాన్ని బుర్ర సంతోష్ గుర్తించారు. దాని పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ 18వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం…

కాకతీయుల నాటి విగ్రహాలు వెలుగులోకి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: చారిత్రక ఆధారాలున్న నిర్మల్ లో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే శాతవాహన, రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ రాజవంశాల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందినట్లు అనేక శాసనాలు, ప్రతిమలు, లిఖిత ఆధారాలు…

శ్రీ మైసమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట

ముద్ర కాప్రా ఉప్పల్ లక్ష్మి నారాయణ కాలనీ లో శ్రీ మల్లెల మైసమ్మ ఆలయ పునఃనిర్మాణం , విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు…

వారసత్వ పరిరక్షణకు ఎంఓయూ – విద్యార్థుల్లో అవగాహన పెంపుకు చర్యలు

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ ఆర్ట్స్ & కామర్స్ మరియు తెలంగాణ హరిటేజ్ శాఖ మధ్య వారసత్వ పరిరక్షణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని…

మంబోజిపల్లిలో ఆదిమానవుల రాతి చిత్రాలు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా మెదక్ మండలం మంబోజిపల్లి నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న రాళ్ల గుట్టపై 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పైన రాతిచిత్రాల కాన్వాస్ ను కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధక సభ్యుడు బుర్ర సంతోష్…

ఉగాది పరమార్ధం

   ముద్ర ప్రతినిధి, మెదక్: శిశిరం పిదప అరుదెంచును వాసంతం వాసంతంలో వనప్రియపు మధుర గానం మధుర గానముతో వచ్చును ఉగాది సంరంభం ఉగాదితో తెలుగు వత్సరం ప్రారంభం ఆధ్యాత్మికతతో త్రుంచు అహంకారం వినయమే నీకు అలంకారం ఇకపై సాగించు కొత్త జీవనం…