పనుల్లో జాప్యాన్ని నివారించాలి : జోనల్ కమిషనర్ నారాయణ్
ముద్ర, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఈరోజు కమిషనర్ నారాయణ్ అమిత్ అధ్యక్షతన జోనల్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ పరిధిలోని అన్ని విభాగాల హెడ్స్ పాల్గొన్నారు.
వివిధ విభాగాల మధ్య…