పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ఎంఈఓ ఇందుప్రియకు సన్మానం
ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ మండల విద్యాధికారిణి ఇందుప్రియకు తాండూర్ మండల పి ఆర్ టి యు నేతలు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే పదవి విరమణ చేసిన మండల విద్యాధికారి వెంకటాయ గౌడ్…