Take a fresh look at your lifestyle.
Browsing Tag

Education Department

డీఈఓ కు రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సన్మానం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డీఈఓ దర్శనం భోజన్న ను ఘనంగా సన్మానించారు. గత విద్యా సంవత్సరంలో జరిగిన10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో…

సూర్యాపేటలో ఘనంగా జిల్లాస్థాయి విద్యావిజయోత్సవం

ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వచ్చే ఏడాది ప్రభుత్వ బడుల్లో 10శాతం అడ్మిషన్లు పెంచడమే లక్ష్యం ముద్ర ప్రతినిధి,సూర్యపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…

సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర అనిర్వచనీయం*-అశ్విని తానాజి వాకడే, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ మరియు జిల్లా…

ముద్ర ప్రతినిధి,కరీంనగర్‌, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఘనంగా నిర్వహించబడుతున్న ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ – విద్యా విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్…

భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులదే అదనపు కలెక్టర్ నగేష్ వెల్లడి

ముద్ర ప్రతినిధి, మెదక్: చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా శాఖ…

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి వైభవంగా విద్యా వారోత్సవాలు విద్యా వారోత్సవాల్లో మెరిసిన…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన అవకాశాలు, మార్గదర్శకత్వం లభిస్తే ఉన్నత స్థాయికి ఎదగగలరని హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా…

విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఈ నెల 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు విద్యాశాఖ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. 99 రోజుల ప్రత్యేక ప్రణాళిక విద్యా…

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి అన్నారు. శుక్రవారం తన ఛాంబర్ లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆయన…

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నిక

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా…

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నిక

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా…

సంక్షేమ వసతి గృహాలలో సమస్యలపై నివేదికలు అందించాలి -జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్:

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సంక్షేమ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలపై సత్వరమే నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా…