Take a fresh look at your lifestyle.
Browsing Tag

Education Development

ఘనంగా మండల విద్యాధికారి వీడ్కోలు సమావేశం – హాజరైన తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి 

 ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండల విద్యాధికారిగా సుదీర్ఘకాలం సేవలందిస్తూ ఈ రోజు పదవి విరమణ పొందిన వెంకటయ్య గారి ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే…

క్రమశిక్షణకు మారుపేరు సరస్వతి శిశు మందిరాలు మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: శ్రీ సరస్వతి శిశు మందిరాలు క్రమశిక్షణకు మారుపేరని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కావ్య, గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బాగులవాడ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో చదివి రాజకీయంగా ఎదిగిన మున్సిపల్…

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య -కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పొందవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ కాండ్లి జడ్పి సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సందర్శించారు.…

విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి – సాంకేతిక విద్యతో భవిష్యత్తు బలోపేతం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: పెన్నుతో పాటు ఇప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ప్రతి విద్యార్థికి శక్తివంతమైన ఆయుధంగా మారుతున్న నేపథ్యంలో, విద్యార్థుల ప్రగతికి తోడ్పడే మరో మంచి కార్యక్రమం హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఈరోజు…

ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ సంకల్పం -తాండూరు శాసనసభ్యులు బుయ్యని…

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దముల్ మండలం మారేపల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రూ. 2 కోట్ల 30 లక్షల తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన తాండూర్ శాసనసభ్యులు…

తెలంగాణలో 100 పబ్లిక్ స్కూల్స్ పైలెట్ ప్రాజెక్ట్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 99 రోజుల కార్యాచరణ

వంద తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్లు పైలెట్ ప్రాజెక్టు త‌ర‌హాలో నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌టి ఆరుట్ల పాఠ‌శాల త‌ర‌హాలో స‌క‌ల వ‌స‌తులు, ర‌వాణా సౌక‌ర్యం క‌ల్ప‌న‌ క్యూర్‌లో ఏడాదిలో స‌క‌ల వ‌స‌తుల‌తో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు సిద్ధం కావాలి.. 99 రోజుల…

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులు త్వరతగతిన పూర్తి చేయండి అధికారులను ఆదేశించిన కలెక్టర్

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : సిద్దిపేట జిల్లాలో పిఎం శ్రీ పథకం ద్వారా 34 విద్యాలయాల్లో చేస్తున్న సైన్స్ ల్యాబ్స్, మరుగుదొడ్లు, భవిత కేంద్రాలు పనులలో వేగం పెంచాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ…

సీఎం రేవంత్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం – మొగిలిగిద్ద సభలో డిప్యూటీ సీఎం భట్టి

సర్కారు స్కూళ్ల విద్యార్ధులకు అల్పాహారం ఆర్ధిక వనరులు సమకూరితే త్వరలోనే అమలు ఇప్పటికే సీఎం రేవంత్ సెగ్మెంట్లో ప్రారంభం కామన్ స్కూల్ ఉంటేనే ఉమ్మడి కుటుంబం గా సమాజం రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద సభలో డిప్యూటీ సీఎం భట్టి ముద్ర,…

ఆగస్త్య విద్యాచల్ అకాడెమీలో శిక్షణ, అకామిడేషన్ కేంద్రాలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

కుప్పం గుడిపల్లి మండలంలో ఆగస్త్య విద్యాచల్ అకాడెమీ ప్రాంగణంలోని టీచర్ల ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రూ. 3 కోట్ల వ్యయంతో 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచర్ల ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు. ఏడాదికి 5 వేల మంది…