Take a fresh look at your lifestyle.
Browsing Tag

Farmers Issues

తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి నిరసన

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం మాట్లాడుతూ ప్రజా పాలన కాదు (ఇందిరాపాలన)రాక్షస పాలన” అంటూ…

బిజెవైయం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న తీవ్ర జాప్యం, మౌలిక వసతుల లేమి, తరుగు తేమ పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టి యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేపట్టాలని కోరుతూ నిర్మల్ జిల్లా బీజేవైఎం…

రెండు రైస్ మిల్లులపై చర్యలు అలసత్వంపై కలెక్టర్ ప్రతిమా సింగ్ సీరియస్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం దిగుమతులలో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. రబీ మార్కెటింగ్ సీజన్ 2025-26 (యాసంగి) సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు…

ధాన్యం కొనుగోలు, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

కథలాపూర్ మండలంలో రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలన.... ముద్ర, కోరుట్ల; జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్…

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా .. వడ్ల కొనుగోళ్లలో రైతులను…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వరుసగా పెంచడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విమర్శించారు. శనివారం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే…

ప్రభుత్వ వైఖరితో అన్నదాతకు అరిగోస -బీజేఎల్పీ నేత ఏలేటి ధ్వజం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్ల అన్నదాతకు గోస తప్పడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆయన బుధవారం…

24 గంటల్లోగా వడ్లు కొనకపోతే మీ సంగతి చూస్తాం : కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి…

యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష ముద్ర, తాండూర్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రవీందర్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం…

ఉదండాపూర్ భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

  ముద్ర, ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:  ............................................ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా ఉద్ధాండాపూర్ వద్ద నిర్మిస్తున్న జలశయం లో భూ లు కోల్పోయిన రైతులకు…

16 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణం…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : రైతులను తేమ పేరుతో, మాచర్ రావడం లేదని 16 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమని ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల…

జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి సిపిఎం మెదక్ జిల్లా కమిటీ డిమాండ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించాలని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అదనపు…