Take a fresh look at your lifestyle.
Browsing Tag

farmers

మెదక్ పట్టణంలో 60 కెమెరాల ఏర్పాటు ప్రారంభించిన ఎస్పీ. డి.వి. శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులకు సమానమని అన్నారు. శనివారం మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిపల్ చైర్మన్,…

ఆధునిక పద్ధతులతో లాభదాయక పంటల సాగు చేయాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ లాభదాయక పంటల సాగుపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అధిక సాంద్రతతో పత్తి సాగు చేస్తే మెరుగైన దిగుబడితో…

ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు పాటించాలి, అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి- కలెక్టర్ ప్రతిమా…

ముద్ర ప్రతినిధి, మెదక్: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని  కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో సివిల్ సప్లై, వ్యవసాయ, పోలీస్, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, రవాణా,…

పేదలను, వ్యవసాయ కూలీలను మోసం చేస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పేదలపైన, వ్యవసాయ కూలీల పైన అనేక భారాలను మోపుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నాయని తెలంగాణ…

పేదలను, వ్యవసాయ కూలీలను మోసం చేస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పేదలపైన, వ్యవసాయ కూలీల పైన అనేక భారాలను మోపుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నాయని తెలంగాణ…

ఘనంగా ఉగాది వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలుగు నూతన సంవత్సర వేడుకలు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో నిర్వహించారు. పండగను పురస్కరించుకుని పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే పట్టణంలోని శివాజీ…

ఆయిల్ ఫాం పంటతో అధిక లాభాలు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: సాంప్రదాయ పంటల కంటే ఆయిల్ ఫామ్ పంటతోనే రైతులకు అధిక లాభాలు ఉంటాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పరిశీలించారు. రైతులతో…

రాష్ట్రంలో సిలిండర్ల కొరత లేదు జిల్లా అధికారులతో రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవసరమైన మేరకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గ్యాస్ సరఫరా విషయంలో ఎలాంటి…

ధరణి సమస్యలు తీర్చని భూ భారతి ..మరో ఆరు నెలలు యధాతథమే..?

వీడని చిక్కులు.. దొరకని భూములు భూముల చుట్టూ పెరుగుతున్న సమస్యలు పాత సమస్యలకు తోడు కొత్త తిప్పలు పరిష్కారం దొరకని భూమి ముద్ర, తెలంగాణ బ్యూరో : ధరణి వెబ్ పోర్టల్ మార్పు చెంది భూ భారతి పోర్ట‌ల్‌గా అవతరించినా పాత సమస్యలు మాత్రం ఇప్పట్లో…

మేడ్చల్ జిల్లాలో15 దాన్యం కొనుగోలు కేంద్రాలు- జిల్లా అదనపు కలెక్టర్ విజయెందర్ రెడ్డి

ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి : మేడ్చల్ జిల్లా పరిధిలో మొత్తం 15 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయెందర్ రెడ్డి సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పౌర సరఫరాల శాఖ జిల్లా…