Take a fresh look at your lifestyle.
Browsing Tag

farmers

మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను హెచ్చరించారు. మంగళవారం మొక్కజొన్న, ధాన్యం…

వారిధాన్యం, మక్కజొన్న పంట కొనుగోళ్లు వేగవంతం చేయండి కలెక్టర్లను ఆదేశించిన ముఖ్యమంత్రి వీడియో…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : వరిధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి కొనుగోలు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.…

90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు  జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్

ముద్ర ప్రతినిధి  మెదక్: జిల్లాలో 19206 రైతుల నుండి 90 వేల 685 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరపరా అధికారి నిత్యానంద్ తెలిపారు. 8326 మంది రైతులకు 96.42 కోట్లు అకౌంట్లో జమ చేశామన్నారు. మెదక్…

సీఎం సభకు రైతులు మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావాలి : మంత్రి శ్రీధర్ బాబు

మహాదేవపూర్, ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రైతు భరోసా నిధులు విడుదల చేసే ముఖ్యమంత్రి సభకు పెద్ద ఎత్తున రైతులు, మహిళలు హాజరయ్యేలా చూడాలని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్…

కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి -ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, ముద్ర: జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ను శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కోరారు. తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ను శుక్రవారం హైదరాబాద్ లోని తన…

జిల్లాలో రబీ వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేయాలి: కలెక్టర్ బాదావత్ సంతోష్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్: రాబోయే రబీ సీజన్‌కు వరి కొనుగోలు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, ఎక్కడైనా అలసత్వం లేదా నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్…

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యం..జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా..

సీడ్స్ కార్పొరేషన్ విత్తనాలనే రైతులు వాడాలి.. విత్తన నాణ్యతే ప్రామాణికంగా తీసుకోవాలి.. ప్రకటనలు చూసి మోసపోవద్దు.. సంస్థ విత్తనాలు పెద్ద మొత్తంలో విక్రయించాలి.. విత్తనాల కొనుగోలులో రైతుల అప్రమత్తంగా వ్యవహరించాలి తెలంగాణ…

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు ప్రారంభం చేయాలి.. బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ…

ముద్ర, తుంగతుర్తి... తుంగతుర్తి మండలంలో ఇటీవల ప్రారంభం చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తిలో విలేకరులతో…

కందుల డబ్బులు రూ. 10 కోట్లు విడుదల

బోథ్, ముద్ర: రైతులు మార్క్ ఫెడ్ కు అమ్ముకున్న కంది పంటకు సంబంధించిన డబ్బులు విడుదల అయినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిది పసుల చంటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మార్చి 17 వరకు కందులు కొనుగోలు…

జోగులాంబ గద్వాల జిల్లా యాసంగి క్రాప్ బుకింగ్‌లో 94.76% నమోదు సాధించి రాష్ట్రంలో మూడవ స్థానంలో…

గద్వాల: యాసంగి క్రాప్ బుకింగ్ ఈనెల 30న ముగియనున్న జిల్లాలో నమోదు ప్రక్రియ వేగవంతం చేసి వంద శాంతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యాసంగి సీజన్‌లో జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 1,73,707…