Take a fresh look at your lifestyle.
Browsing Tag

Gadwal News

సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకే గ్రామ సభలు

ముద్ర, గద్వాల: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హన్మంతు అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా కేటిదొడ్డి గ్రామపంచాయతీల్లో తహశీల్దార్ కరుణాకర్…

సన్నబియ్యంను సద్వినియోగం చేసుకోవాలి.

ముద్ర, గద్వాల: ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు అందజేస్తున్న సన్నబియాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గంజిపేట…

గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి.

ముద్ర, జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి : గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులే కాక ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో…

జాతీయ రహదారుల నిర్మాణాలకు డిఫీఅర్ ఆమోదించాలి

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లా‌ కేంద్రంగా జాతీయ రహదారుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని పార్లమెంట్ సభ్యురాలు డికె అరుణ గురువారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర…

అజీజ్ ప్రేమ్ జీ‌ ఫౌండేషన్ ద్వారా విద్యార్థినిలకు స్కాలర్‌ షిప్ లు మంజూరు

ముద్ర,గద్వాల: ఉన్నత విద్యలో బాలికలను ప్రోత్సహించడానికి అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రత్యేక స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రారంభించిందని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళ డిగ్రీ‌కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ. మీనాక్షి అన్నారు. 2025-2026…

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

ముద్ర, గద్వాల: ధరూర్ మండలం మార్లబీడు కాంప్లెక్స్ పరిధిలోని చెన్నారెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలను గురువారం జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి అకస్మికంగా‌ తనిఖి చేశారు. పాఠశాలలోని రికార్డులను, పరి సరాలను పరిశీలించారు.…

భగీరథ’ నల్లాలకు ఆన్‌ఆఫ్‌లు కరువు

ముద్ర, గద్వాల: మల్దకల్ మండల పరిధిలో తాటికుంట గ్రామంలో మిషన్‌భగీరథ నల్లాకు ట్యాప్‌ పెట్టకుండానే అధికారులు వదిలేయడంతో నల్లా నుంచి నీరు వృథాగా పోతుంది. ఉదయం, రాత్రి తేడా లేకుండా తాగునీరు నేల పాలవుతుందని గ్రామస్తులు‌ ఆవేదన వ్యక్తం…

గద్వాల పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి.

‍ ముద్ర ,జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణ అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, పురపాలక సంఘం అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. 2026-2027…

విశ్రాంత ఉద్యోగులు సమాజసేవలో భాగం కావాలి.

ముద్ర, గద్వాల జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో బదిలీలు, ఉద్యోగ విరమణలు సర్వసాధారణమని విశ్రాంత ఉద్యోగులు తమ శేష జీవితంలో కొంత సమయాన్ని సమాజ సేవకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు.…

పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు 12 నెలల హుండీ ఆదాయం రూ.10,73,245

ముద్ర, గద్వాల: ధరూర్ మండలం పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం దేవాదాయ శాఖ గద్వాల డివిజన్ పరిశీలకులు వెంకటేశ్వరీ, ఆలయ ఈఓ కవిత ఆలయ ధర్మకర్త గిరిరావు ఆధ్వర్యంలో మొదలుపెట్టారు. ప్రతి…