Take a fresh look at your lifestyle.
Browsing Tag

Gadwal

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్ మరియు కంప్రెసెడ్ నేచురల్ గ్యాస్ (సి ఎన్ జి) ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఎం ఆధ్వర్యంలో గద్వాలలోని పాత బస్టాండ్ సెంటర్లో…

అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు

* జిల్లా కలెక్టర్, ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోని వైనం * రాజకీయ ఒత్తిళ్లే కారణమా?? ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల…

“ఒక్క ప్రాణం కూడా పోకూడదు… గోల్డెన్ అవర్‌ను కాపాడితేనే జీవితం: ఎస్పీ శ్రీనివాసరావు పిలుపు”

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల్ జిల్లాలో రోడ్డు భద్రతపై అరుదైన చైతన్య తరంగం ఉద్ధృతమైంది. శుక్రవారం‌గద్వాలలోని వజ్రా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమం కేవలం అవగాహన సమావేశం కాదు……

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: అమావాస్య సందర్భంగా కేటిదొడ్డి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన పాగుంటా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామి వారికి…

సమస్యల పరిష్కారానికే వార్డుల సందర్శన.. మున్సిపల్ చైర్‌ పర్సన్ తుమ్మల జయలక్ష్మీ..

గద్వాల మున్సిపాలిటీ 16 వార్డులో పర్యటన ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ప్రజా పాలన... ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సమస్యలు నేరుగా తెలుసుకుని, తద్వారా పరిష్కరించేందుకే వార్డుల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం…

ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి-గద్వాల జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో…

వైద్యులు, ఇతర సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి కృషి. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: గద్వాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించి, రోగులకు…

ఎలక్ట్రికల్ వాహనాన్ని పరిశీలించిన కలెక్టర్.

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన యువకుడు బీచుపల్లి స్వయంగా తయారు చేసిన ఎలక్ట్రికల్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఐడిఓసీ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా…

ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

ముద్ర, గద్వాల: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల నెలవారి సాధారణ తనిఖీలో భాగంగా బుధవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. ఈవీఎంలు,…

ఆర్థిక సంక్షోభాల పట్ల మోదీ మౌనం వీడాలి- CPM తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

ముద్ర,గద్వాల: దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ మౌనం విడాలని, తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని…

గురుకుల పాఠశాల పర్యటనలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

గురుకుల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి చదువులో ప్రతిభ చాటి ఉత్తమ ఫలితాలు సాధించాలి ముద్ర, గద్వాల: గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని వాటిని విద్యార్థులు సద్వినియోగం…