Take a fresh look at your lifestyle.
Browsing Tag

GHMC Elections

బీజేపీ పార్టీలోనే కొనసాగుతా పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు  – మల్కాజిగిరి ఎంపీ ఈటల…

ముద్ర ప్రతినిధి, మేడ్చల్ జిల్లా : పార్టీ మారుతున్నట్లు తనపై  జరుగుతున్న దుష్ప్రచారాన్ని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. మేము పార్టీ మారుతున్నామని,మళ్ళీ కేసీఆర్ తో కలుస్తామని కొంతమంది పోస్టర్ లు వేస్తున్నారు...ఇందులో…

​తెలంగాణలో బీజేపీ అధికారమే లక్ష్యం: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు

ముద్ర కూకట్‌పల్లి: భారతీయ జనతా పార్టీ మేడ్చల్ మల్కాజ్‌గిరి అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026’ రెండూ రోజుల శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది. కూకట్‌పల్లి నియోజకవర్గ స్థాయి ముగింపు…

వందేమాతరం పాడాల్సిందే లేదంటే లోపలేస్తాం-కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం అరాచకాలను ఎండగడతాం రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానిది ద్వంద్వ నీతి రైతు కూలీలు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఏమైందీ..? ముద్ర, కరీంనగర్ : దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ…

​ప్రజాసేవ చేసేవారికే జీహెచ్‌ఎంసీ టికెట్లు: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : ప్రజాసేవలో ఉంటూ, ప్రజల అభిమానం పొందిన వారికే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు. శనివారం వసంత నగర్ డివిజన్‌లోని…

శేరిలింగంపల్లి కాంగ్రెస్ లో ఎవరికీ వారే యమునా తీరే…!

అరికపూడి గాంధీ - జగదీశ్వర్ గౌడ్ వర్గాల మధ్య కోల్డ్ వార్ కానరాని సఖ్యత – కొరవడిన ఐక్యత పార్టీ భవిష్యత్ పై నీలినీడలు ముద్ర, శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన్యత కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి…

ఢిల్లీకి మూటలు మోసేందుకే పని కొస్తాడు- సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి బండి ఆరోపణలు

ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే జీహెచ్ఎంసీ ముక్కలు సనాతన ధర్మంపై, హిందూ దేవాలయాలపై దాడులను తిప్పికొడదాం ముద్ర, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడానికి తప్ప దేనికి పనికిరారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్…

కార్యకర్తల కృషితోనే కాంగ్రెస్‌కు ఘనవిజయాలు: బండి రమేష్

- ​జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు ఘనంగా సన్మానం ​- ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ​హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి , ఫిబ్రవరి 22: పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్షేత్రస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు…

పదవి ఉన్నా లేకున్నా ప్రజల సేవే లక్ష్యం- మాజీ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి

ముద్ర : మల్కాజిగిరి పదవి ఉన్నా లేకున్నా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని నేరేడ్మెట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి అన్నారు. ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుండాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి…