Take a fresh look at your lifestyle.
Browsing Tag

GHMC

వీధి ఆహార విక్రేతలకు నిర్వహణ పద్దతులపై ప్రత్యేక శిక్షణ జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్

ముద్ర, శేరిలింగంపల్లి: వీధుల్లో ఆహార పదార్థాలు అమ్మే వారికి ఆహార నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహణ ఉండాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ సూచించారు. ఫుడ్ సేఫ్టీ చట్టంలో భాగంగా శేరిలింగంపల్లి పరిధిలోని వీధి ఆహార విక్రేతలకు ప్రత్యేక…

పనుల్లో జాప్యాన్ని నివారించాలి : జోనల్ కమిషనర్ నారాయణ్

ముద్ర, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఈరోజు కమిషనర్ నారాయణ్ అమిత్ అధ్యక్షతన జోనల్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ పరిధిలోని అన్ని విభాగాల హెడ్స్ పాల్గొన్నారు. వివిధ విభాగాల మధ్య…

నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయవద్దు  _ఎస్కీ కనస్ట్రక్షన్  అండ్ దిమాలిశన్  వర్క్ షాప్ లో…

ముద్ర,హైదరాబాద్: రోజురోజుకు పెరిగిపోతున్న పట్టణీకరణ నేపథ్యంలో పలు  నిర్మాణాలతో పాటుగా  కూల్చివేత  వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని, అక్రమంగా తరలిస్తున్న ఈ వ్యర్థాలు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పరిసరాల్లో, చెరువులు, కుంటలు, నాలాలు …

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి-సిఎంసి కమిషనర్ జి సృజన

ముద్ర, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జోన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సిఎంసి కమిషనర్ జి.సృజన బుధవారం జోనల్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్…

మల్కాజిగిరి సమగ్ర అభివృద్ధికి సహకరించండి – ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజిగిరి: మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి , ప్రజా సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కీలక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్…

ఇందిరా పార్కులో క‌బ్జాల‌కు హైడ్రా చెక్

పాత స్కేటింగ్ రింగ్ స్థ‌లాన్ని కాపాడిన‌ హైడ్రా పార్కులో కలపాలంటూ హైడ్రా కమిషనర్ ఆదేశం హైదరాబాద్, మార్చి 30: లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఇందిరా పార్కు కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులో వాకింగ్ ట్రాక్ లకు తోడు పిల్లలు ఆడుకునేందుకు…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: బండి రమేష్

అల్లాపూర్ శివయ్య బస్తీలో టీపీసీసీ ఉపాధ్యక్షుడి పర్యటన ముద్ర కూకట్‌పల్లి : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము నిరంతరం శ్రమిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు.…

ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవ‌లు స్వీయ ఆదాయ వ‌న‌రులు పెంచుకోవాలి సీఎం రేవంత్…

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాలో ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌లో ఏటికేడు ప్ర‌యాణికుల త‌గ్గుముఖంపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు.…

వేర్వేరు ప్రాంతాల్లో 11 ఎక‌రాల‌ను కాపాడిన హైడ్రా రూ. 1650 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్

ముద్ర, తెలంగాణ బ్యూరో: న‌గ‌రంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ‌, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 11 ఎక‌రాల భూమిని హైడ్రా కాపాడింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1650 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఇందులో 2 ఎక‌రాలు పార్కు కోసం కేటాయించిన‌ది…

భీమునికుంట చెరువు అలుగును పరిశీలంచిన పీయేసీ ఛైర్మన్ గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భీముని కుంట చెరువు అలుగును తాజా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, జీహెచ్ఎమ్సీ మరియు జలమండలి, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్…