Take a fresh look at your lifestyle.
Browsing Tag

Godavari Pushkaralu

రూ.225 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా బాసర

గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు ముద్ర ప్రతినిధి, నిర్మల్: చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని రూ. 225 కోట్లతో ఆధ్యాత్మిక కేంద్రంగా…

 శ్రీపాదరావు స్ఫూర్తితో శక్తివంతన లేకుండా పనిచేస్తాం..స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతి వేడుకల్లో సాంఘిక…

శ్రీ పాదరావు విగ్రహావిష్కరణ చేయడం సంతోషం.. ముద్ర, మంథని: స్వర్గీయ శ్రీపాదరావు ఆశయ సాధనలో శక్తి వంచన లేకుండా పనిచేస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మాజీ స్పీకర్ దివంగత నేత శ్రీపాదరావు…

గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్….

పిపిటి సమావేశంలో టెక్నికల్ కమిటీ పరిశీలన... ముద్ర ప్రతినిధి, జగిత్యాల: గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల…

బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ ,……. రూపు మారనున్న బాసర దేవాలయం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారత దేశంలోనే సరస్వతి అమ్మవారి రెండో దేవాలయంగా పేరున్న బాసర ఆలయం అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. రూ.225 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇపుడు 20 వేల చదరపు…

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాసర అభివృద్ధి పనులకు సంబంధించి రూ.300 కోట్లతో దేవాలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి…

బాసరను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి – గోదావరి పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు, సీఎం పర్యటనకు సిద్ధం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ఆహ్లాదక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఈ నెల 6న బాసర ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న…

భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ మూడు దశల్లో విస్తృత అభివృద్ధి పనులు – మంత్రుల సమీక్ష

ముద్ర, హైదరాబాద్ :తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో…

కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ..మైనార్టీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం. ధర్మపురి లో రంజాన్ తోఫా…

ధర్మపురి:  కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని దేశంలో అన్ని మతాలను కులాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదర, సోదరిమణులకు గురువారం ధర్మపురి…

కాళేశ్వరం క్షేత్రానికి తగిన బస్టాండ్ ను నిర్మిస్తా పుష్కరాలసమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు

మహాదేవపూర్, ముద్ర: పుష్కరాలలో కాళేశ్వరం అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. బస్ స్టాండ్ లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని, బస్టాండ్ స్థలం కోసం చెరువు సర్వే చేయాలని,…

పుష్కరాలపై సమీక్షా సమావేశం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి…