Take a fresh look at your lifestyle.
Browsing Tag

Government School Students

విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం.. 42 మందికి రూ.21 లక్షల నగదు బహుమతులు

ముద్ర, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించి, ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఒక చిన్న ప్రయత్నం విశేష ఫలితాలను అందించింది.  కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రణీత్ గ్రూప్…

సాంఘిక శాస్త్రంలో నూటికి నూరు మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారం ముఖ్యఅతిథిగా డివో రమేష్…

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని గవర్నమెంట్ హైస్కూల్లో ఈరోజు అభినందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సోషల్ పోరం మరియు క్లాస్ మెట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి…

బస్సుల్లేక విద్యార్థుల అగచాట్లు

* బస్సులు లేక కాలినడకన పాఠశాలకు పోతున్న విద్యార్థులు ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో…

మధ్యాహ్న భోజనంలో చేపల కూర ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు అందజేత అసెంబ్లీలో మంత్రి వాకిటి శ్రీహరి…

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇప్పటికే సన్నబియ్యంతో నాణ్యమైన పౌష్ఠికాహారం అందిస్తుండగా.. ఇక నుంచి చేపలు కూడా అందించనున్నట్లు మంత్రి…

విద్యార్థులకు అసెంబ్లీ సందర్శన ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన

ముద్ర : మల్కాజిగిరి మల్కాజ్‌గిరి నియోజకవర్గం అల్వాల్ పరిధిలోని ప్రభుత్వ జిల్లా ఉన్నత పాఠశాల 7వ, 8వ, 9వ తరగతుల విద్యార్థుల కోసం మల్కాజ్‌గిరి శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ప్రత్యేకంగా సందర్శన ఏర్పాటు…

పాలమూరు విద్యార్థులు కోహినూర్ వజ్రాలు – ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ముద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ..............................................పాలమూరు విద్యార్థులు, ఇక్కడి ప్రజలు లేబర్ కాదని వీరంతా కోహినూర్ వజ్రాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం…

​పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ల పంపిణీ -యువ ఫర్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

ముద్ర కూకట్‌పల్లి : రానున్న పదో తరగతి వార్షిక పరీక్షలను పురస్కరించుకుని యువ ఫర్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ల పంపిణీ జరిగింది. ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలలో డివిజన్ మాజీ కార్పొరేటర్…