Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad Development

కేటీఆర్ నగర్‌లో రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

కాప్రా ముద్ర ఉప్పల్ డివిజన్ పరిధిలోని కేటీఆర్ నగర్‌లో రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన…

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెల‌పండి-కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు సీఎం రేవంత్…

ప్రాజెక్టులో కేంద్ర ప్ర‌భుత్వం భాగ‌స్వామిగా ఉండాలి ఎయిర్‌పోర్ట్‌-ఫ్యూచ‌ర్ సిటీ కారిడార్‌ను ఫేజ్‌-III కింద చేప‌ట్టండి ముద్ర, తెలంగాణ బ్యూరో : హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి…

నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయవద్దు  _ఎస్కీ కనస్ట్రక్షన్  అండ్ దిమాలిశన్  వర్క్ షాప్ లో…

ముద్ర,హైదరాబాద్: రోజురోజుకు పెరిగిపోతున్న పట్టణీకరణ నేపథ్యంలో పలు  నిర్మాణాలతో పాటుగా  కూల్చివేత  వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని, అక్రమంగా తరలిస్తున్న ఈ వ్యర్థాలు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పరిసరాల్లో, చెరువులు, కుంటలు, నాలాలు …

నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య లేకుండా తీర్చిదిద్దడమే లక్ష్యం: పీయేసీ ఛైర్మన్

శేరిలింగంపల్లి, ముద్ర: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్య లేకుండా చేయడమే తన ప్రధాన లక్ష్యమని పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ స్పష్టం చేశారు. మసీద్ బండ కె.ఎం.ఆర్. ఎస్టేట్ కాలనీలో రూ.62.50 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టబోయే అండర్…

గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రంగా హైదరాబాద్ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

ప్రముఖ కంపెనీలను ఆకర్షిస్తోన్న వనరులు జీసీసీ ఏర్పాటుకు ముందుకువచ్చిన పికో టెక్నాలజీ ఇండియా ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రపంచంలోని దిగ్గజ ఫైనాన్స్ సంస్థలన్నీ తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా…

మైసమ్మ చెరువు కబ్జాపై బండి రమేష్ ఆగ్రహం

ముద్ర  కూకట్‌పల్లి: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. బుధవారం అల్లాపూర్ డివిజన్ రాజీవ్ గాంధీ నగర్‌లో పాదయాత్ర…

ఉప్పల్ కారిడార్ కు రాజిరెడ్డి పేరు పెట్టడం పై రాజకీయ వివాదం

ముద్ర : కాప్రా ఉప్పల్‌లో నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌కు మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ నాయకులు వ్యతిరేకించడంపై…

గోదావరి జలాలను మూసీకి తరలించి నిరంతర జలప్రవాహం చేస్తాం -మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ…

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం హైదరాబాద్ మరో ఢిల్లీని చేయం విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గం ఇదో దైవకార్యం..అడ్డుకునే వారిపై శివతాండవం చేస్తాం ఉప్పల్-నాగోల్ లో చర్చి, పురానాపూల్‌లో మసీదును నిర్మిస్తాం ముద్ర,…

మూసీ పునరుజ్జీవానికి బీజేపీ వ్యతిరేకం కాదు-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

పేదల ఇళ్లను కూలగొట్టడాన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటాం మూసీ పక్కన అక్రమ కట్టడాలపై చర్యలేవీ ? ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు…

బాధితుల గోస చూడండి-మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

మూసీ విషజలాలకు 40 లక్షల మంది బాధితులే నల్లగొండ ప్రజల ఆరోగ్యం గురించి మానవత్వంతో ఆలోచించండి మూసి పునరుజ్జీవనం చేయాలి ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న మంచి పనిని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు అభివృద్ది,ప్రజా సంక్షేమమే మా ప్రధాన ఎజెండా…