Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad Development

​నాడు కబ్జాల నిలయం.. నేడు పర్యాటక కేంద్రం: నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర కూకట్‌పల్లి : "హైదరాబాద్ నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడటమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కబ్జాదారుల కోరల్లో చిక్కిన జలవనరులను కాపాడి, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

​ప్రజాసేవ చేసేవారికే జీహెచ్‌ఎంసీ టికెట్లు: బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : ప్రజాసేవలో ఉంటూ, ప్రజల అభిమానం పొందిన వారికే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ స్పష్టం చేశారు. శనివారం వసంత నగర్ డివిజన్‌లోని…

హైదరాబాద్ చుట్టూ భారీ గ్రీన్ బెల్ట్.. రేడియల్ రోడ్లతో అభివృద్ధి ప్రణాళికలు

హైదరాబాద్ చుట్టూరా... ఓవైపు క్యూర్.. నేచరల్ సీన్ క్యూర్.. ప్యూర్‌ రీజియన్ల మధ్యలో గ్రీన్‌ బెల్ట్‌ ప్రతి 3.5 కిలోమీటర్లకు ఒక హరిత జోన్‌ అటు ఓఆర్ఆర్ టూ ట్రిపుల్ ఆర్ చుట్టూరా రేడియల్ రోడ్లు రేవంత్ సర్కార్ ప్రణాళికలు ముద్ర, తెలంగాణ…

విధ్వంసం లేకుండా మూసీని సుందరీకరించాలి-సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

చేతకాకపోతే ఆ బాధ్యత మాకు అప్పగించాలి మీ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇళ్లయినా నిర్మించినట్టు నిరూపించాలి ముద్ర, తెలంగాణ బ్యూరో : రెండున్నరేండ్లలో కాంగ్రెస్ పాలనలో హైదరాబాదులో ఒక్క ఇల్లైనా కట్టించినట్లు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల…

డబ్బు మూటల కోసమే మూసి సుందరీ కరణ- బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర కాప్రా కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదని,కేవలం డబ్బు మూటల కోసమే ప్రణాళిక రూపొందిస్తున్నారని బి ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్…

మూసీ సుందరీకరణ భూ సేకరణ ప్రక్రియ వేగవంతం – ఆర్టీవో వెంకటరెడ్డి

- రాజేంద్రనగర్ ఆర్డిఓ పరిధిలో భూసేకరణకు నోటిఫికేషన్ ముద్ర ప్రతినిధి, బండ్లగూడ: రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశామని ఆర్డిఓ వెంకట్ రెడ్డి తెలిపారు . ఈ అంశంపై…

ఉప్పల్ లో రూ.116 కోట్ల నిధులతో అభివృద్ధి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర : కాప్రా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో రూ.116 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు. నాచారం డివిజన్లో 4 కోట్ల 66 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఉప్పల్ శాసనసభ్యులు…

కేంద్ర బడ్జెట్ పై అసత్య ప్రచారం వద్దు ప్రతిపక్షాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హితవు

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఉందని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్పష్టం చేశారు. ఉచితాల కోసం ప్రవేశపెడుతున్నారని విపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల్లో లబ్ధి…

పాదచారుల భద్రతే లక్ష్యం: సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్, ఐపీఎస్.

 ముద్ర, శేరిలింగంపల్లి: రాయదుర్గం–టీ హబ్ మార్గంలో తొలి దశ స్కైవాక్ నిర్మాణ ప్రతిపాదనలు సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో పాదచారుల భద్రత కోసం, ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి టీ హబ్ వరకు తొలి దశ…

ఎనిమిది కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన పీయేసీ ఛైర్మన్ గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి:   పీయేసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని దోవా కాలనీ, శ్రీల…