Take a fresh look at your lifestyle.
Browsing Tag

hyderabad

మున్సిపాలిటీలలో కాంట్రాక్టర్లు క్వాలిటీ తో పాటుగా కార్మికుల రక్షణ చర్యలు చేపట్టాలి  –…

ముద్ర హైదరాబాద్ : రాబోయే ఐదారేళ్ళలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నగరాభివృద్ధి కింద  వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో  వందల కోట్లతో ప్రజల సౌకర్యం కోసం అనేక సివిల్ వర్క్స్  చేసే అవకాశం ఉందని, అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్…

హైదరాబాద్‌లో ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ సంస్మరణ సభ

ముద్ర,హైదరాబాద్‌: హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రసిద్ధ ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్…

ఆల్విన్ కాలనీ డివిజన్‌లో రూ.63.85 లక్షలతో యూజీడీ పనులకు శంకుస్థాపన

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహాత్మ గాంధీ నగర్, గణేష్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్, జయ నగర్ కాలనీలలో రూ. 63 లక్షల 85 వేల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణం పనులకు జలమడలి అధికారులు మరియు గౌరవ తాజా మాజీ…

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పీయేసీ ఛైర్మన్ అరెకపూడి

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీల్లో రూ.1 కోటి 24 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ, స్ప్రింగ్ వ్యాలీ…

ఐజి కాలనీవాసుల సమస్యలను పరిష్కారించాలని మంత్రి కి వినతి

ముద్ర,కాప్రా చర్లపల్లి ఐజీ కాలనీ వాసుల సమస్యల పరిష్కారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి , వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి కు ఎమ్మెల్యే బండారి…

ప్రధాని మోడీ బహిరంగ సభకు 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత మల్కాజ్గిరి సీపీ సుమతి

ముద్ర,మల్కాజి గిరి: భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఆదివారం పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సుమారు లక్ష మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తుండటంతో రెండు వేలమంది పోలీసులతో విస్తృత…

30న టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు జిల్లా అధ్యక్షులు యాదగిరి

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 30న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర విద్యా సదస్సుకు జిల్లాలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో కదిలి విజయవంతం చేయాలని టీపీటీఎఫ్…

పెరుగు తినమన్నందుకు ఇల్లాలు అదృశ్యం: కేపీహెచ్‌బీలో కేసు నమోదు

ముద్ర కూకట్‌పల్లి: తిండి అలవాట్లపై భర్త చేసిన సూచన మనస్తాపానికి గురిచేయడంతో ఓ వివాహిత ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోరకొండకు చెందిన దాసరి శివకుమార్ (21),…

హైదర్ నగర్‌లో వివాహిత అదృశ్యం: కెపిహెచ్‌బి పోలీసులకు ఫిర్యాదు

ముద్ర కూకట్‌పల్లి : కుటుంబ సభ్యులు శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఓ వివాహిత ఇంటి నుండి అదృశ్యమైన ఘటన కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదర్ నగర్, నందమూరి నగర్‌కు చెందిన మహమ్మద్ ఖలీల్ మియా కుమార్తె రజియా బాను బేగం (25) గత…

కాప్రా చెరువు సుందరీకరణకు రూ.35 కోట్లు మంజూరు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల…

ముద్ర కాప్రా కాప్రా చెరువులో రూ.35 కోట్ల లతో అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టనున్నట్లుగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కాప్రా చెరువును పరమేశ్వర్ రెడ్డి…