“వెలుగు తోరణాలు” — నర్సుల సేవా త్యాగాలకు అక్షర నివాళి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ పాపిశెట్టి లక్ష్మణ రచించిన “వెలుగు తోరణాలు” కవిత నర్సుల సేవా తపన, త్యాగం, మానవత్వానికి అక్షర రూపంగా నిలిచింది. ప్రాణాలకు ముప్పు ఉన్న అంటువ్యాధుల సమయంలో…