Take a fresh look at your lifestyle.
Browsing Tag

Irrigation Project

పాదయాత్ర కాదు… పొర్లు దండాలయాత్ర చేపట్టాలి – దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

.............................................. ముద్ర,ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: ............................................. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేయడం కాదు…

ఇప్పుడు కళ్లు తెరిచారు…!

- పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పై బీ ఆర్ ఎస్ పోరుబాట - పదేళ్లుగా లేని ఆరాటం... ఇప్పుడు పోరాటం ఎందుకో - ప్రాజెక్టు పూర్తి కోసం పాదయాత్ర కు గులాబీ శ్రేణులు - నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర కు ప్లాన్ - ప్రాజెక్టు పై…

సింగోటం–గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి బొల్లారంలో భూబాధిత రైతులతో మంత్రి జూపల్లి…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ కొల్లాపూర్: సింగోటం–గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రాజెక్టు కింద భూములు…

ఉదండాపూర్ భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం – జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

  ముద్ర, ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:  ............................................ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా ఉద్ధాండాపూర్ వద్ద నిర్మిస్తున్న జలశయం లో భూ లు కోల్పోయిన రైతులకు…

సీఎంఓ బృందంతో మేడిగడ్డ బ్యారేజీ ని సందర్శించిన కాంగ్రెస్ నేతలు

మహాదేవపూర్, ముద్ర: మేడిగడ్డ బ్యారేజ్ నీ సిఎంఓ బృందంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్, పలిమెల…

లోకం మెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును బద్నామ్ చేశారు ఎర్రవెల్లి దయాకర్ రావు

మహదేవపూర్, ముద్ర: మహారాష్ట్ర ప్రభుత్వం, బిజెపి పార్టీ, యావత్తు ప్రపంచంలో మెచ్చుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును, లక్ష కోట్లు వృధా చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం బద్నామ్ చేసిందని మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు అన్నారు.…

బస్వాపురం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి వెంటనే పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలి :…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు, ఇండ్లు కోల్పోతున్న ప్రజలకు పూర్తిస్థాయి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం…

.ఎస్ఎల్ బీసీ పునరుద్దరణ ఎన్నడో…?

- నల్లగొండ జిల్లా కు సాగు, తాగునీరు అందించే బ్రహత్తర పథకం ఎస్ ఎల్ బీ సీ - 2005 లో ఈ సొరంగం పనులు మొదలై 2010 లో పూర్తి కావాల్సిన పనులు నేటికీ కొనసాగుతున్నాయి - గత ఏడాది సొరంగం లో ప్రమాదం జరిగి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడం తో…