Take a fresh look at your lifestyle.
Browsing Tag

irrigation projects Telangana

బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట -టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్: కు పరిమితమయ్యారు కవిత వేరు కుంపటికి రంగం సిద్ధం చేసుకుంటోంది బీఆర్ఎస్ లో వాటాలు పంచుకోలేని పరిస్థితి ముద్ర, నాగర్ కర్నూల్ : తెలంగాణలో బీఆర్ఎస్ కథ ఒడిసిన ముచ్చట అని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్…

దుబ్బాక సమస్యలు పరిష్కరించండి మేదక్ ఎంపీ రఘునందన్ రావు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనలో 8 ముఖ్యాంశాలతో సీఎం రేవంత్ రెడ్డి కి మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతి పత్రం ఇచ్చారు. గజ్వేల్ లో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును వెంటనే పూర్తి…

బస్వాపూర్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష ఉన్నదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండ…

మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు త్రీవ అన్యాయం * ఆరు…

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీఅర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బాసు హన్మంతు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం…

ఆవన్నీ కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేట దరిదాపుల్లో కరువు లేదు -మాజీ మంత్రి హరీశ్…

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మేం అసెంబ్లీలో చేసిన ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌ రావు తెలిపారు. మా పోరాటం ఫలితంగానే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని నల్గొండ జిల్లా…

శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పై నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక…

ఆందోల్ విద్య, వైద్య రంగాల హబ్ గా గుర్తింపు : మంత్రి దామోదర్

ఆందోల్ నియోజకవర్గం లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమలు ఏర్పాటు కు కృషి. సింగూర్ ప్రాజెక్టు ద్వారా ఆందోల్ నియోజకవర్గానికి మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి . *RRD డిస్టలరీ ప్రారంభోత్సవం లో మంత్రి దామోదర్…