రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు….జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్…
జిల్లాలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా పరిశీలిన....
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ, నిల్వలు,…