Take a fresh look at your lifestyle.
Browsing Tag

Jogulamba Gadwal news

అధ్వానంగా జూరాల కుడి,‌ఎడమ కాలువలు * కాల్వల్లో పారుతున్న నిర్లక్ష్యం!

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: జూరాల ప్రాజెక్టు పై ఆదారపడి‌‌ ఉన్న‌ సాగునీటి సరఫరాకు వినియోగించే కుడి, ఎడమ‌ కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కాలువల్లో పిచ్చిమొక్కలు, చెట్లు మొలిచి, పూడిక పేరుకుపోయి అధ్వానంగా కనిపిస్తున్నాయి.…

తక్కువ కాల (స్వల్పకాలిక) మరియు మధ్యకాలిక రుణాలపై అవగాహన

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‌నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా బుధవారం కేటి దొడ్డి రైతు వేదికలో తక్కువ కాల (స్వల్పకాలిక) మరియు మధ్యకాలిక…

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రానివ్వొద్దు-కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

ముద్ర, జోగుళాంబ గద్వా‌ల‌ జిల్లా ప్రతినిధి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఇసుక కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ అలంపూర్ తహసిల్దార్…

గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలి.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ రెండవ తేదీన నిర్వహించే గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులకు పిలుపునిచ్చారు.…

మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు త్రీవ అన్యాయం * ఆరు…

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీఅర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బాసు హన్మంతు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం…

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల

ముద్ర, గద్వాల: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆదివారం గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మీ నర్శింహులు యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండులో…

యధావిధిగా ప్రజావాణి

ముద్ర, గద్వాల: ఈనెల 23వ తేదీ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని…

ఆగిఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి

ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: గద్వాల- రాయిచూర్ జాతీయ రహదారి మార్గంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే…