Take a fresh look at your lifestyle.
Browsing Tag

Kukatpally Constituency

వడ్డేపల్లి నర్సింగరావు వర్ధంతి ఘన నివాళులర్పించిన కుమారుడు రాజేశ్వరరావు

ముద్ర కూకట్‌పల్లి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ ఖనిజాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ వడ్డేపల్లి నర్సింగరావు 12వ వర్ధంతి వేడుకలు కూకట్‌పల్లిలో ఘనంగా జరిగాయి. వివేకానంద నగర్ కాలనీలోని వీఎన్‌ఆర్…

కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలి: బండి రమేష్

ముద్ర కూకట్పల్లి: జిల్లా పార్టీ నియామకాల్లో కూకట్పల్లి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. గురువారం కూకట్పల్లి పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ నూతన కమిటీ…

​జేఎన్టీయూలో ఘనంగా ‘స్టాండ్ విత్ హర్’.. ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర కూకట్‌పల్లి ​ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి…

​గాయత్రీ నగర్‌లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ​ముఖ్య అతిథిగా హాజరైన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

ముద్ర కూకట్‌పల్లి,: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని గాయత్రీ నగర్ డివిజన్‌లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్…

​సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజనను కలిసిన బండి రమేష్ కూకట్‌పల్లి అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టి పి సిసి) ఉపాధ్యక్షులు మరియు కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్, బుధవారం నూతనంగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గుమ్మల శ్రీజన ను మర్యాదపూర్వకంగా…

​ఘనంగా మాధవరం కాంతారావు జన్మదిన వేడుకలు: పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

హైదరాబాద్ ముద్ర ​కూకట్‌పల్లి, ఫిబ్రవరి 22: కూకట్‌పల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు, నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మాధవరం కాంతారావు పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు…

వైద్యం, విద్యకు రేవంత్ సర్కార్ పెద్దపీట: బండి రమేష్

ఫతేనగర్‌లో ఘనంగా మెగా హెల్త్ క్యాంప్ ముద్ర,కూకట్‌పల్లి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం…