పార్టీ కోసం కష్టపడే వారికే సముచిత స్థానం బండి రమేష్
ముద్ర కూకట్ పల్లి :
కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలకు, యువతకు, మహిళలకు పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం కూకట్పల్లి…