పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యే ప్రభుత్వ లక్ష్యం: బండి రమేష్
ముద్ర కూకట్పల్లి :
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ పేర్కొన్నారు.
నగరంలోని కేర్ గుడ్ హై…