Take a fresh look at your lifestyle.
Browsing Tag

Local body elections

ప్ర‌శాతంగా, స‌జావుగా మున్సి’పోల్స్’

6 మున్సిపాలిటీల్లో 78.99 శాతం పోలింగ్ న‌మోదు మొత్తం 1,76,023 మంది ఓట‌ర్ల‌కు గాను 1,39,044 మంది ఓటు హ‌క్కు వినియోగం ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీలో అత్య‌ధికంగా 84.8 శాతం పోలింగ్ న‌మోదు అత్య‌ల్ఫంగా షాద్‌న‌గ‌ర్‌లో 76.24 శాతం…

రంగారెడ్డి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ పోలింగ్

సజావుగా మున్సిపల్ ఎన్నికలు జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ చేవెళ్ల మున్సిపల్ పరిధిలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ నారాయణరెడ్డి (ముద్ర , ఉమ్మడి రంగారెడ్డి జిల్లా…

తాండూరు మున్సిపాలిటీలో గులాబీ పార్టీ ఇదే విజయం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ముద్ర ,తాండూరు : మున్సిపాలిటీలో గులాబీ పార్టీ దే విజయం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలో 28 కౌన్సిలర్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి…

తాండూర్ మున్సిపల్‌లో కాంగ్రెస్‌కే మెజార్టీ స్థానాలు – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం పట్టణం లోని 12వ వార్డులో…

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు : జిల్లా…

ముద్ర ప్రతినిధి, భువనగిరి ' మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మండలంలోని దివ్య బాల…

ఓటు హక్కు వినియోగించుకున్న స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, కుటుంబ సభ్యులతో కలసి 3 వ వార్డు రాయగిరి లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు…

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్ జిల్లా. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వార్డ్ నెంబర్ 6, పోలింగ్ స్టేషన్ 15 ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్ జైన్..

ఓటర్లు నిర్భయంగా ఓటేస్తున్నారు : – వనపర్తి ఎస్పీ సునిత రెడ్డి

వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారని జిల్లా ఎస్పీ సునితరెడ్డి పేర్కొన్నారు. బుధవారంపోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్లకు భరోసా కల్పించారు.ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రత్యేక పోలీసు నిఘా…

తాండూర్ మున్సిపల్ లో 36 వార్డులకు నేడు ఎన్నికలు

117 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న పట్టణ ప్రజలు ముద్ర,తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో 36 వార్డులకు మంగళవారం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం…

కోదాడ మున్సిపాలిటీ ఎన్నికలకు సర్వం సిద్ధం

ముద్ర ప్రతినిధి , కోదాడ …. రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కోదాడ ఆర్డీఓ సిఎచ్. సూర్యనారాయణ వెల్లడించారు.…