బుగ్గరాజేశ్వర స్వామి హూండి ఆదాయం రూ. 5,97,453 -దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయ లక్ష్మి
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
శ్రీ పార్వతీ బుగ్గ రాజేశ్వరస్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా హుండీ ఆదాయం రూ. 5,93,453లు వచ్చినట్లు దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ విజయ లక్ష్మి తెలిపారు. బుధవారం నారాయణరావుపేట మండల…