Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak News

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్త్- ఎస్పీ శ్రీనివాస్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద…

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. జిల్లాలో మొత్తం విద్యార్థులు -12,334 పరీక్షలు రాయనున్నారు. ఫస్ట్ ఇయర్ జనరల్ -5710…

టాలెంట్ టెస్టులతో ప్రతిభ వెలికితీత- డిఈఓ విజయ

ముద్ర ప్రతినిధి, మెదక్:* టాలెంట్ టెస్టులు విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి దోహద పడతాయని మెదక్ జిల్లా విద్యాధికారి విజయ అన్నారు. ఫిజికల్ సైన్స్ ఫోరం మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం మెదక్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి…

డైరీ ఆవిష్కరించిన డిఎంహెచ్ఓ డా. శ్రీరాం

ముద్ర ప్రతినిధి, మెదక్: పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ -3194 యూనియన్ డైరీని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారు డా. శ్రీరామ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డా. నవ్య, డా.హరిప్రసాద్, ఐఎన్టియూసి జిల్లా అధ్యక్ష,…

రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా లావణ్య బాధ్యతల స్వీకరణ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గా గజవాడ లావణ్య నాగరాజు గుప్తా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. చైర్ పర్సన్ తో పాటు మున్సిపల్ నూతన పాలకవర్గం సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయానికి…

బంజారాల ఆధ్యాత్మిక గురువు సేవాలాల్ మహరాజ్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

  ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో సేవలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే సున్నిత లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..…

చెట్టును ఢీకొట్టిన కారు,….బీసీవై జిల్లా అధ్యక్షులు మృతి

  ముద్ర ప్రతినిధి, మెదక్: కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడగా భారత యువజన చైతన్య (బీసీవై) మెదక్ జిల్లా అధ్యక్షులు, ప్రముఖ బట్టల వ్యాపారి మృతి చెందిన సంఘటన కొల్చారం సమీపంలో తెల్లవారు జామున చోటు చేసుకుంది.…

పీఆర్సీపై సిఎం తక్షణమే ప్రకటన చేయాలి ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్

ముద్ర ప్రతినిధి, మెదక్:* తెలంగాణ నూతన పీఆర్సీపై ముఖ్యమంత్రి తక్షణమే ప్రకటన చేయాలని ఎస్టీయూ టియస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. బుధవారం ఎస్టీయూ భవన్ లో ఏర్పాటు జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్…

ఏడుపాయలలో అలరించిన సంస్కృతిక ప్రదర్శనలు

ముద్ర ప్రతినిధి, మెదక్:   ఏడుపాయల వన దుర్గ అమ్మ వారి జాతర సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారధి స్థానిక కళాకారులు,…