Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak News

ఐజేయూ జాతీయ మహాసభలో మెదక్ ప్రతినిధి

ముద్ర ప్రతినిధి మెదక్: ఆంధ్రప్రదేశ్ విజయవాడ అమరావతిలో జరిగిన ఐజేయూ 11వ జాతీయ మహాసభలకు మెదక్ జిల్లా ప్రతినిధిగా కమ్మరి శ్రీనివాస్(మిన్పూర్) హాజరయ్యారు. ఈ సభలో ఐజేయూ నూతన జాతీయ అధ్యక్షుడిగా బల్వీందర్ సింగ్ జమ్మూ, ప్రధాన కార్యదర్శిగా డి.…

వనదుర్గ సన్నిధిలో కలెక్టర్ ప్రతిమా పూజలు

ముద్ర ప్రతినిధి, మెదక్: ఏడుపాయల వన దుర్గా మాతను కలెక్టర్ ప్రతిమా సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వీరేశం, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు…

గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు కలెక్టర్ ప్రతిమా సింగ్ భరోసా 134 సిలిండర్ల సీజ్, 83 కేసులు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, బుకింగ్ చేసుకున్న వారికి యధావిధిగా డెలివరీ జరుగుతుంది, వదంతులు నమ్మవద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. పెట్రోల్, డీజిల్, ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని…

గిరిజన డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మహిళ, మెదక్. 2022-2025 విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కళాశాల నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రెటరీ డాక్టర్ జె.వెంకటేశ్వర్లు…

ధృవీకరణ చట్టంను ఉపసంహరించుకోవాలి  కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా

ముద్ర ప్రతినిధి, మెదక్: ధృవీకరణ చట్టం-2025ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపు మేరకు ఈ నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ద్వారా…

బాలికల ఆరోగ్య రక్షణకు వైద్య శిబిరాలు విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: బాలికల ఆరోగ్య రక్షణకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా వెల్దుర్తి కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయం ఆకస్మికంగా…

జనగణన విధులు సమర్థవంతంగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన విధులు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో మండల ప్రణాళిక గణాంక అధికారులు, సాంకేతిక సహాయకులకు జనగణన ప్రక్రియ, యాప్ నిర్వహణపై నిర్వహించిన…

అంకెల గారడీ బడ్జెట్ సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ

ముద్ర ప్రతినిధి, మెదక్: తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ అని సీపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు, మౌలిక వసతుల కోసం కేటాయించింది కేవలం 14.5 శాతం మాత్రమే. వ్యవసాయానికి 23,179 కోట్లు, విద్యకు 26,674 కోట్లు గతం…

నిరాశపరిచిన రాష్ట్ర బడ్జెట్  -పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగ,  ఉపాధ్యాయులకు నిరాశపరిచిందని పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి పేర్కొన్నారు.  ప్రభుత్వ. పాఠశాలను బలోపేతం చేస్తామని…

బడ్జెట్ లో కార్మిక వర్గానికి మొండి చేయి* బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు జుబేర్ అహ్మద్

ముద్ర ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కార్మిక వర్గానికి మొండి చేయి చూపారని బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు జుబేర్ అహ్మద్ అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్మిక వర్గానికి అనేక హామీలు…