Take a fresh look at your lifestyle.
Browsing Tag

Minority Welfare

కేంద్ర ప్రభుత్వం మైనారిటీ లపై పగ బట్టింది… మైనారిటీ ల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : మైనార్టీల సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు.…

రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం సోదర సోదరీమణులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పర్వదినం శాంతి,…

మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి . గల్ఫ్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. ధర్మపురిలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్.. ధర్మపురి: మైనార్టీల…

టెండర్లు రద్దు చేసి అభివృద్ధి అడ్డుకోవటం శోచనీయం బీజేపీ నేత రావుల రామ్ నాథ్ ధ్వజం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల్లో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను టెండర్లు రద్దు చేసి ఒక వర్గం వారి కొమ్ము కాసేందుకు యత్నం చేయటం శోచనీయమని బీజేపీ సీనియర్ నేత రావుల రాంనాథ్ విమర్శించారు. ఈ మేరకు ఎంఎల్ఏ…

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అదికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముహమ్మద్ అజారుద్దీన్ వెల్లడించారు. మైనారిటీల సంక్షేమానికి రూ.3,500 కోట్ల…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు-హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్.

ఎల్ వన్ కింద 4800 ఇండ్ల నిర్మాణాలకు నిధులు ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం పేదల ఇళ్ల మంజూరీలో…

‘మున్సి’పోల్స్ లో హంగ్ పక్కా..మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

పూర్తి రుణమాఫీ పచ్చి అబద్దం నిజామాబాద్, మహబూబ్ నగర్, సచివాలయం ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం సీఎం రేవంత్ నా సవాల్ ను స్వీ్కరించాలి బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేశాయి కాంగ్రెస్, బీఆర్ఎస్ సీట్లు సర్దుబాటు చేసుకున్నాయి ఓవైసీ బ్రదర్స్...…

బాపునగర్ ఈద్గా ను పర్యవేక్షించిన కార్పొరేటర్ నాగేందర్ యాదవ్

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ బాపునగర్ లోని ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఈద్గా ను ముస్లిం మత పెద్దల ఆహ్వానం మేరకు పాల్గొని పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్భంగా కార్పొరేటర్…