Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nadigudem Mandal

మండల మహిళా సంఘ అధ్యక్షురాలుగా విజయరాణి.

ముద్ర నడిగూడెం... నడిగూడెం మండల మహిళా సంఘం అధ్యక్షురాలుగా మండలంలోని వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కోళ్ల పూడి విజయరాణిని ఎన్నిక చేసినట్లు ఏపీఎం దుర్గా ప్రసాద్ తెలిపారు.శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవన్ లో నిర్వహించిన…

మండల వ్యాప్తంగా ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.

ముద్ర నడిగూడెం.... నడిగూడెం మండల వ్యాప్తంగా కెసిఆర్ 72వ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో గల సాయిబాబా మందిరంలో కెసిఆర్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్వహించిన కెసిఆర్…

సహజసిద్ద పద్ధతులతో చీడ, పీడల నివారణ….

ముద్ర నడిగూడెం... సహజసిద్ద పద్ధతులతో చీడలను నివారించవచ్చని సిరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కిసాన్ సేవా రత్న డాక్టర్ మొలుగూరి గోపయ్య తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని వల్లాపురం లో సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం పై…

ప్లాస్టిక్ వేస్టేజ్ గోడౌన్ స్థలము పరిశీల చేస్తున్న అధికారులు……

 ముద్ర నడిగూడెం...నడిగూడెం మండల కేంద్రంలో నిర్మించ నున్న ప్లాస్టిక్ వేస్టేజ్ మేనేజ్మెంట్ గోడౌన్ నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలమును పంచాయతీరాజ్ డివిజనల్ ఇంజనీర్ హర్ష నడిగూడెం తహసిల్దార్ రామకృష్ణారెడ్డి తో కలసి మంగళవారం…

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ ల రద్దు కోసం పోరాటం ఆగదు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : లేబర్ కోడ్ల రద్దు కోసం భువనగిరి లోకార్మికుల గర్జన, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కన్నెర్ర చేస్తూ దేశవ్యాప్త కార్మిక సంఘాల జాతీయ సమ్మెలో భాగంగా భువనగిరి పట్టణంలో సిఐటియు , కార్మిక సంఘాల ఆధ్వర్యంలో…

స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి శాస్త్ర చికిత్స శిబిరం విజయవంతం….

. ముద్ర నడిగూడెం.... నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో సర్వేంద్రియణం నయనం ప్రధానం అనే సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరికీ కళ్ళు ముఖ్యమని, కళ్ళు ఉంటే అన్నీ ఉన్నట్లేనని సిరిపురం గ్రామసర్పంచ్ వెంపటి రామారావు తెలిపారు. మెగా కంటి శస్త్ర చికిత్స…

కుష్టు వ్యాధి నిర్మూలన కు సహకరించండి, కోదాడ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్, ఒంటెపాక అమర్ కుమార్

ముద్ర నడిగూడెం..... స్పర్శ్ - లెప్రసీ వ్యాధి నిర్మూలన పక్షోత్సవాలలో భాగంగా నడిగూడెం మండల కేంద్రంలో ని కస్తూర్భా బాలికల వసతి గృహంలో లెప్రసి వ్యాధి పై ప్రతిజ్ఞ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం కోదాడ డివిజన్ డిప్యూటీ…

భూభారతి భూసర్వే కార్యక్రమం ప్రారంభం- పైలట్ ప్రాజెక్టు కాగిత రామచంద్రపురం గ్రామంలో శ్రీకారం

 ముద్ర నడిగూడెం..... రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూసర్వే కార్యక్రమం సూర్యాపేట జిల్లా నడిగూడెంమండల పరిధిలోని పైలట్ ప్రాజెక్టు గ్రామమైన కాగిత రామచంద్రపురంలో జిల్లాలోనే మొదటగా శనివారం అధికారికంగా ఏడి నరసింహా…