Take a fresh look at your lifestyle.
Browsing Tag

nirmal-district

జిల్లావ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల్లో తనిఖీలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు వివిధ మండలాల్లో అధికారులు గ్యాస్ ఏజెన్సీలలో ఆకస్మిక తనిఖీలు శనివారం నిర్వహించారు. తహసిల్దార్లు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఏజెన్సీలలో…

జిల్లావ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల్లో తనిఖీలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు వివిధ మండలాల్లో అధికారులు గ్యాస్ ఏజెన్సీలలో ఆకస్మిక తనిఖీలు శనివారం నిర్వహించారు. తహసిల్దార్లు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఏజెన్సీలలో…

చింతకుంట ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల అవస్థలు కనీస సౌకర్యాలు కరవు

ముద్ర పెబ్బేర్ ఉమ్మడి పెబ్బేరు మండల పరిధిలోని పాతపల్లి, నాగసానిపల్లి గ్రామాల సరిహద్దుల్లో వెలసిన చారిత్రాత్మక చింతకుంట ఆంజనేయస్వామి ఆలయం ప్రస్తుతం సమస్యల నిలయంగా మారింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వెలుగొందుతున్న…

రూ. 1.83 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కేజీబీవీ విద్యార్థులతో ఎమ్మెల్యే ఏలేటి భోజనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండల కేంద్రంలో రూ. 1.83 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రూ.40 లక్షలతో నిర్మించే…

10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

మహదేవపూర్, ముద్ర: జంగేడు ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరు, పరీక్షా కేంద్రంలో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. పరీక్షా హాళ్లను…

ఎల్‌పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ పై నిఘా కలెక్టర్ రాహుల్ శర్మ

మహదేవపూర్, ముద్ర: జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసి నిఘాలు తీవ్రతరం చేసినట్టు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గ్యాస్ సరఫరా అందుబాటును…

ప్రశాంతంగా ప్రారంభమైన పది పరీక్షలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 16 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 47 సెంటర్లలో 9,750 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 4,786 మంది…

పెళ్లి వ్యాన్ బోల్తా – ఇద్దరి మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం 21 మందికి గాయాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కొండాపూర్ బై పాస్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 21 మందికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా…

హోటళ్లలో కట్టెల పొయ్యి గతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాలోని పలు హోటళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ…

నేటి నుంచి ప్రజాప్రతినిధులకు శిక్షణ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవలి ఎన్నికల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష…