Take a fresh look at your lifestyle.
Browsing Tag

politics

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్‌గా సూదిని రామ్ రెడ్డి ఎన్నిక

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఎన్నికైన మాడుగుల మండలం మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు శ్రీ సూదిని రామ్ రెడ్డి ని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి ఈరోజు తన…

కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాగితాలకు పరిమితమైన…

పూర్తిస్థాయి వసతులతో లక్ష్మీనరసింహస్వామి సదన్ అందుబాటులోకి.. ధర్మపురి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాగితాలకు…

పార్టీలకు అతీతంగా అభివృద్ధి – కౌన్సిల్ సమావేశం లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ముద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ............................................... పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ ను పార్టీ లకు అతీతంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.…

అమరావతికి శాశ్వత రాజధాని హోదా: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చారిత్రాత్మక తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ తీర్మానాన్ని…

నిర్మల్ లో బీజేపీ బంద్ విజయవంతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలో డాక్టర్ సంతోష్ రాజ్ పై జరిగిన దాడి ఘటనకు నిరసనగా బీజేపీ ఇచ్చిన నిర్మల్ పట్టణ బంద్ పిలుపు విజయవంతమైంది. ముందుగానే బంద్ పిలుపు నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు.…

హిందువుల పట్ల వైఖరి మారాలి బీజేపీ రాష్ట్ర నేత రావుల రామ్ నాథ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా లో హిందువులపై వరుస దాడులకు నిరసనగా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతం అయిందని బీజేపీ సీనియర్ నేత రావుల రామ్ నాథ్ అన్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు…

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను సమన్వయంతో విజయవంతం చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

సమన్వయంతో సక్సెస్ చేయండి హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల నిర్వహణపై నిర్లక్ష్యం వద్దు అన్ని శాఖల అధికారులు కలిసి పని చేయాలి శాఖల వారీగా చేపట్టే అంశాలపై సమీక్ష నిర్వహణ ముద్ర,…

మూడు వారాల్లో ముగించండి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు తీర్పు

ముద్ర, తెలంగాణ బ్యూరో : పెండింగ్ లో ఉన్నఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాబోయే మూడు వారాల్లోపు ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, రంగారెడ్డి జిల్లా…

సామాన్యుడికే మేయర్ పట్టం

కొలగాని శ్రీనివాస్ పేరును ఖరారు చేసిన బీజేపీ నాయకత్వం డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు మేయర్ అభ్యర్ధి పేరును ప్రతిపాదించిన మాసం గణేశ్, శ్రీలేఖ డిప్యూటీ మేయర్ అభ్యర్ధి పేరును ప్రతిపాదించిన సోమిడి వేణు ఏకగ్రీవంగా ఆమోదించిన…

హామీలు ఎగ్గొట్టిన నువ్వే అసలైన ‘నకిలీ’ మాట నిలబెట్టుకున్న కేసీఆర్ అసలీ మాజీ మంత్రి హరీశ్…

ముద్ర, సంగారెడ్డి: అమలుకు నోచుకోని హామీలు, వాగ్దానాలు, గ్యారంటీలతో గద్దెనెక్కి... వాటిని ఎగ్గొట్టిన సీఎం రేవంత్ రెడ్డి అసలైన నకిలీ అని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో అసలు ఎవరో, నకిలీ ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు.…