Take a fresh look at your lifestyle.
Browsing Tag

public representatives

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ విద్యార్థుల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు.. రాష్ట్ర సాంఘిక…

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి.. ఆర్థిక ఇబ్బందులు ఉన్న నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నాం.. ‌పెద్దపల్లి: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ…

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు

ముద్ర మోత్కూరు: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు విద్యాబోధన చేశారు. ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి పలు,…

మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముద్ర పెబ్బేరు: ఇటీవలే జరిగిన పెబ్బేరు  మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్ గా గెలిచి మున్సిపల్ చైర్మన్ గా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీరంగాపూర్ మండలం నాగసానిపల్లి గ్రామ సర్పంచ్ సుజాత రాజశేఖర్, ఆధ్వర్యంలోఆయన ను…

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అక్కన్నపేట సర్పంచ్ జన్నారపు సంపత్ ,ఉప సర్పంచ్ లంబ శ్రీలేఖ .. అక్కన్నపేట అభివృద్ధికి అండగా ఉంటామని నేతలంతా ఐక్యంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని తెలిపిన మంత్రి పొన్నం…

సేవాలాల్ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్

గిరిజనులకు అండగా ప్రభుత్వం ముద్ర ప్రతినిధి, మెదక్: గిరిజనులకు, లంబాడాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే డా: మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే…

కరీంనగర్ మేయర్ ను కలిసిన టీఎన్జీవోలు

ముద్ర కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కోలగాని శ్రీనివాస్ , మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన యాదగిరి సునీల్ రావు గారిని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా…

బాపునగర్ ఈద్గా ను పర్యవేక్షించిన కార్పొరేటర్ నాగేందర్ యాదవ్

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ బాపునగర్ లోని ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఈద్గా ను ముస్లిం మత పెద్దల ఆహ్వానం మేరకు పాల్గొని పరిశీలించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్భంగా కార్పొరేటర్…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

ముద్ర, వనపర్తి : వనపర్తి పట్టణం 23వ వార్డు చెందిన మురళీధర్ రెడ్డి మృతి చెందారు అన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి శనివారం బాధిత కుటుంబాన్ని ప్రమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మురళీధర్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు…