ఏప్రిల్ 14న భీమ్ యాత్రను విజయవంతం చేద్దాం…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో నిర్వహించబోయే భీమ్ యాత్రను విజయవంతం చేయాలని దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ లు…