Take a fresh look at your lifestyle.
Browsing Tag

Rally

ఏప్రిల్ 14న భీమ్ యాత్రను విజయవంతం చేద్దాం…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో నిర్వహించబోయే భీమ్ యాత్రను విజయవంతం చేయాలని దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ లు…

జలీల్ పుర మస్జీద్ కమిటీ ఆధ్వర్యంలో భీమ్ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

  ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పట్టణంలోని జలీల్ పుర మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14 జరిగే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల భీమ్ యాత్ర ర్యాలీ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు ఇగ్బాల్ చౌదరి, మాజీ…

“ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం రూ.18,000 నిర్ణయించే వరకు పోరాటం – సిఐటీయూ ధర్నా సిద్దిపేట”

  బడ్జెట్ సమావేశం లోనే నిధులు కేటాయిస్తూ నిర్ణయం చేయాలి జీతాలు పెంచకపోతే మంత్రులు ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తాం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి సిద్దిపేట జిల్లాలో ఆశాల కలెక్టరేట్ ఉద్రిక్తత ముద్ర ప్రతినిధి, సిద్దిపేట…

నేడే ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి

. హిందూ సంఘాల ఆధ్వర్యంలో శోభయాత్ర ముద్ర, తాండూర్: మొగలు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన హిందూ హృదయ సామ్రాట్, మరాఠీ యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించాలని హిందూ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా…

లేబర్ కోడ్స్, విత్తన–విద్యుత్ సవరణ బిల్లులు రద్దు చేయాలి

ముద్ర,తుర్కపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్స్, విబిజి రామ్ జీ ఉపాధి చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తుర్కపల్లి మండల కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా)…

అవినీతి, కమీషన్లు లక్ష్యంగా ప్రభుత్వ పాలన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు

*ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్రంలో అవినీతి పెచ్చుపెరిగి పోయిందని, కమీషన్లు లక్ష్యంగా పాలన కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. పట్టణాల అభివృద్ధి జరగాలంటే, అవినీతి రాజ్యం అంతరించాలన్నా బీజేపీ…