Take a fresh look at your lifestyle.
Browsing Tag

Ranga Reddy District

ప్రధాని పర్యటన భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష”

ముద్ర, శేరిలింగంపల్లి : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఈ నెల మే 10న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పై సీఎస్ రామకృష్ణారావు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పర్యటన సందర్భంగా హైదరాబాద్…

ప్రధాని మోడీ పర్యటనా ఏర్పాట్లు పక్కగా చేపట్టండి జిల్లా అధికారులను ఆదేశించిన ఇంచార్జి కలెక్టర్ మను…

(ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ): ఈ నెల 10వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి హైద్రాబాద్ పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా బాధ్యతగా ప్రతి ఒక్కరూ పని చేయాలని జిల్లా ఇంచార్జీ కలెక్టర్ మను చౌదరి సంబంధిత…

​హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల చరిత్ర మహోన్నతం: స్పీకర్ గడ్డం ప్రసాద్

​ముద్ర కూకట్‌పల్లి : హైదరాబాద్ నగరం మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. వివేకానంద నగర్ లో ప్రేకాస మినీ హాల్‌లో ‘మేము సైతం’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో…

నివాసం ఉండకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రద్దు-హౌసింగ్, రెవెన్యూ, సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్…

తిరిగి అర్హులైన కొత్త లబ్దిదారులకు కేటాయిస్తాం మార్చి 31లోపు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలి హౌసింగ్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయండి (ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ప్రభుత్వ…

ఇండ్ల గణనను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): జనాభా లెక్కలు 2027 ప్రక్రియలో భాగంగా మొదటి దశ చేపట్టవలసిన ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని అధికార యంత్రాంగానికి జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్ సూచించారు.…

202-27 ఆర్థిక సంవత్సర జిల్లా బ్యాంకర్ల రుణ ప్రణాళిక విడుదల-రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్…

ప్రభుత్వ పథకాల కింద అర్హులకు రుణాల మంజూరు లక్ష్యసాధనకు బ్యాంకర్లు వేగవంతచర్యలు చేపట్టాలి (ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : 2026-27 ఆర్థిక సంవత్సరానికి జిల్లా యొక్క సంభావ్య క్రెడిట్ ప్రణాళికను కూడా…

గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులో జోక్యం చేసుకోండిఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాం…

ముద్ర, తెలంగాణ బ్యూరో : మూసీ నది ఒడ్డున తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలని ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్‍కు మూసీ జన్ ఆందోళన్ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా…

ఆహార భద్రతా చట్టం పకడ్బందీగా అమలు చేయాలి-రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి (ముద్ర, ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా ప్రతినిధి): ఆహార భద్రత చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారం అందించాలని ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణమే…

నారాయణపేట జిల్లా కలెక్టర్ గా ప్రతీక్ జైన్ అడిషనల్ కలెక్టర్ గా జి. పనిందర్ రెడ్డి

స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీగా సిక్త పట్నాయక్ బదిలీ ముద్ర , నారాయణపేట: నారాయణపేట జిల్లా కలెక్టర్ గా సుదీర్ఘకాలం కాలం పని చేసిన సిక్త పట్నాయక్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమె స్థానంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేసిన…

విజయవంతంగా యూరియా యాప్

35,290 రైతుల వినియోగం ఈనెల 1 నుండి ఇప్పటివరకు 1,17,345 యూరియా సంచుల వినియోగం యాప్ ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలు జిల్లా వ్యవసాయాధికారి డి.ఉష వెల్లడి (ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):   ఈనెల 1వ తేదీన…