Take a fresh look at your lifestyle.
Browsing Tag

Religious Event

భద్రాద్రి తరహాలో కరీంనగర్ మహాశక్తి ఆలయంలో సీతారామచంద్రస్వామి పెళ్లి వేడుకలు

అంగరంగ వైభవంగా సీతారామచంద్రస్వామి పెళ్లి వేడుకలకు సన్నాహాలు అత్యంత సుందరంగా ఆలయం ముస్తాబు భద్రాద్రి తరువాత ఆ స్థాయిలో ఏర్పాట్లుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీకారం ఒకేసారి 25 వేల మందికి అన్న ప్రసాదాలను సిద్ధం చేస్తున్న…

అహింస బలహీనత కాదు అత్యున్నతమైన శక్తి – పీసీసీ కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్

ముద్ర, శేరిలింగంపల్లి : “అహింస బలహీనత కాదు,అది అత్యున్నతమైన శక్తి-ఈ మహత్తర విలువను జైన సమాజం అద్భుతంగా ఆచరిస్తోంది” అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.…

భావిగి భద్రేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన భద్రేశ్వర స్వామి వారి హుండీని బుధవారం రోజున ఆలయ కమిటీ అధ్యక్షతన లెక్కించడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జాతర కార్యక్రమానికి ముందు స్వామివారి హుండీ ని…

పార్వతి పరమేశ్వర కళ్యాణంలో పాల్గొన్న వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్.. కరీంనగర్ పాత బజార్ శివాలయంలో బుధవారం జరిగిన పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివార్లకు రాజేందర్ రావు ప్రత్యేక పూజలు…

​శ్రీ ఎర్ర పోచమ్మ తల్లి దేవస్థాన వార్షికోత్సవంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

ముద్ర కూకట్‌పల్లి : వెస్ట్ సాయి నగర్ కాలనీలోని శ్రీ ఎర్ర పోచమ్మ తల్లి దేవస్థాన తృతీయ వార్షికోత్సవ వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు…

శ్రీ రేణుక ఎల్లమ్మ పట్నాల్లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ధర్మపురి: ధర్మపురి మండలం నక్కల పేట గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ పట్నాలు నిర్వహించగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి గారికి ఘన స్వాగతం పలికారు. ఎల్లమ్మ ఆలయంలో మంత్రి…

దోనూరు నూతన ఆలయం ప్రారంభోత్సవం లో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు..

.ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ. 5 లక్షల నిధుల మంజూరు చేసిన మంత్రివర్యులు. ధర్మపురి: ధర్మపురి మండలం దోనూరు గ్రామంలో శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి…

భువనగిరి చేరుకున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 32వ అఖండ జ్యోతి యాత్ర

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకై స్వామివారి 32వ అఖండ జ్యోతి యాత్ర మంగళవారం రాత్రి  భువనగిరి చేరుకుంది. డాల్ఫిన్ హోటల్ వద్ద భువనగిరి మున్సిపల్ ఛైర్పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్…

సింహ వాహనంఫై దర్శనమిచ్చిన శ్రీవారు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారు సింహ వాహనంఫై భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో బ్రహ్మోత్సవాల 4వ రోజు గురువారం ఉదయం ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించి సింహ వాహనసేవ మహా వైభవంగా నిర్వహించారు. సింహ వాహనంపై…

సూర్యప్రభ వాహనంఫై దర్శనమిచ్చిన స్వర్ణ గిరీష్యుడు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : శ్రీ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలలో మంగళవారం స్వర్ణ గిరీష్యుడు సూర్యప్రభ వాహనంఫై భక్తులకు దర్శనమిచ్చాడు. బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి మంగళవారం లక్ష్మీనారాయణ ఇష్టిహవనం…