Take a fresh look at your lifestyle.
Browsing Tag

Revanth Reddy

హిందూ స్మశాన వాటిక సమస్య పరిష్కరించండి -సీఎం రేవంత్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే మర్రి…

 ముద్ర మల్కాజిగిరి : మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో జరుగుతున్న చెత్త డంపింగ్‌కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు చేస్తున్న నిరసనను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకు వచ్చి అనంతరం ఒక వినతి పత్రాన్ని…

అందరకీ… ఒక్కో ఎకరానికి.. రైతు భరోసా నిధుల విడుదల వేళ ట్విస్ట్ పంపిణీ లో ఈసారి కీలక మార్పులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు రైతుల నిరీక్షణ ఫలించింది. రైతు భరోసా నిధుల జమకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఇదే సమయంలో నిధుల విడుదలలో కీలక మార్పులు చేసింది. ఈ సారి నిధుల విషయంలో అర్హతల ఆధారంగా జమ అవుతాయని స్పష్టం…

అసెంబ్లీ విప్‌లుగా ముగ్గురు విజయరమణా రావు, యెన్నం, వేములకు కీలక బాధ్యతలు ఉత్తర్వులు జారీ చేసిన…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు, సభా వ్యవహారాలను సమన్వయం చేసేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ విప్‌లుగా నియమిస్తూ గురువారం…

కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ..మైనార్టీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం. ధర్మపురి లో రంజాన్ తోఫా…

ధర్మపురి:  కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని దేశంలో అన్ని మతాలను కులాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదర, సోదరిమణులకు గురువారం ధర్మపురి…

గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు- బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం హామీల ఎగవేత డిక్లరేషన్‌గా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత…

డ్రగ్స్‌పై ఉక్కుపాదం… సిట్ దర్యాప్తుతో కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణిచివేస్తాం దాని వెనక ఎవరున్నా ఉపేక్షించం మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ డ్రగ్స్ పార్టీ ఘటనను సీరియస్ గా తీసుకున్నాం అందుకే 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశాం 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి జాతీయ స్థాయి…

సిద్ధిపేట అభివృద్ధిపై అవినీతి ఆరోపణలు… బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

సిద్ధిపేటలో అభివృద్ధి పేరిట మీరు చేసిన అవినీతి గురించి చెప్పండి * ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రజల ధనంతో కట్టారు * 10 సంవత్సరాలలో దోచుకున్న సొమ్ముతో కట్టినట్లు తెగ ఫీల్ అవుతున్నారు బిఆర్ఎస్ నాయకులు * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి…

యుద్ధానికి ముందు డ్రగ్స్ అస్త్రం.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ మొయినాబాద్ కేసు

యుద్ధానికి ముందు డ్రగ్స్ ఆయుధం కాంగ్రెస్ కలిసి వచ్చిన డ్రగ్స్ కేసు అధికార పార్టీ చూపంతా కేటీఆర్ వైపే..? బడ్జెట్ సెషన్ లో బీఆర్ఎస్ కు తిప్పలు గులాబీ దళం చిక్కుల్లో పడుతుందా మండలిలో విమర్శలు చేసిన ఎమ్మెల్సీలు తన జోలికి రావద్దన్న కేటీఆర్…

Telangana Assembly: అట్టుడికిన అసెంబ్లీ

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ.. రచ్చ బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య పేలిన మాటల తూటాలు రాజీనామా సవాళ్లతో అట్టుడికిన సభ ప్రజాప్రతినిధులందరూ డ్రగ్ టెస్టులు చేసుకోవాలి : టీపీసీసీ చీఫ్ రిటైర్డ్ ఉద్యోగులకు…

కొత్త రైతులకూ రైతు భరోసా అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం ఈ నెల 25 వరకు అవకాశం వ్యవసాయ శాఖకు డిజిటల్…

ముద్ర. తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేయనుంది. మొదటి విడతగా సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు గాను…