Take a fresh look at your lifestyle.
Browsing Tag

Revanth Reddy

విద్యుత్ కార్మిక మృత కుటుంబాలకు రూ.కోటి ఎక్స్ గ్రేషియా

ముద్ర, తెలంగాణ బ్యూరో : విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి రూ. 1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క,…

​వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: వాటర్ వర్క్స్ డిజిఎంకు కాంగ్రెస్ నాయకుల వినతి

ముద్ర కూకట్‌పల్లి: రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కెపిహెచ్‌బి కాలనీ, వసంత నగర్ పరిసర ప్రాంతాల్లోని అన్ని ఫేజ్‌లకు తాగునీటి సరఫరా సక్రమంగా అందించాలని కోరుతూ కెపిహెచ్‌బి సర్కిల్ వాటర్ వర్క్స్ డిజిఎం త్రినాథ్‌ను కాంగ్రెస్ పార్టీ…

రైతుకు భరోసా..

రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకు రూ.9 వేల కోట్ల సాయం తొలి విడతలో రూ.3590 కోట్లు ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పెట్టుబడి సాయం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రైతులకు భారీ…

రైతు సంక్షేమంలో రాజీపడం -సిద్దిపేట జిల్లా నర్మెట్టలో రైతు ఉత్సవ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి

ఎన్ని ఇబ్బందులొచ్చినా సంక్షేమ పధకాలు కొనసాగిస్తాం రైతును రాజును చేస్తాం రైతుల కోసం ప్రతినెలా రూ.5,500 ఖర్చు పంట మార్పిడితో అధిక లాభాలు 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొంటాం తెలంగాణలో యూరియా కొరత రాకుండా…

రైతులు పంట మార్పు చేయండి… సిద్దిపేట ప్రజలు ఎమ్మెల్యే మార్పు చేయండి….నర్మేట్ ఆయిల్ పామ్…

* 2029 లో సిద్దిపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కు మంత్రి పదవి * యువతకు ATC సెంటర్ లలో ఉపాధితో కూడిన విద్య * పంట మార్పుతో అధిక లాభాలు ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : రైతులు పంట మార్పిడి చేసి అధిక లాభాలు గదించాలని... అలాగే సిద్దిపేట…

దుబ్బాక సమస్యలు పరిష్కరించండి మేదక్ ఎంపీ రఘునందన్ రావు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనలో 8 ముఖ్యాంశాలతో సీఎం రేవంత్ రెడ్డి కి మెదక్ ఎంపీ రఘునందన్ రావు వినతి పత్రం ఇచ్చారు. గజ్వేల్ లో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును వెంటనే పూర్తి…

మాయమాటలతో మరోసారి ప్రజలను మోసం చేసిన సి ఎం రేవంత్ రెడ్డి : బి ఆర్ ఎస్ బడ్జెట్లో బిసి,ఎస్సీ &…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : సి ఎం రేవంత్ రెడ్డి మాయమాటలతో మరోసారి ప్రజలను మోసం చేశారని బడ్జెట్లో బిసి,ఎస్సీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బిసి, ఎస్సీ, మైనార్టీ బి ఆర్ ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ పైన శనివారం యాదాద్రి…

బీజేపీ బలం తగ్గుతోందా…!

- పాలమూరు లోకసభ నియోజకవర్గం లో తగ్గిన ప్రాభవం - ఏడు నియోజకవర్గాల్లో కనిపించని ఎంపీ నిధుల అభివృద్ధి - ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ఉన్నా బీజేపీ అభ్యర్థి ని గెలిపించిన నియోజకవర్గ ప్రజలు - ఇప్పటి వరకు ఒక్క నియోజకవర్గం లో కేంద్ర నిధులతో…

భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ మూడు దశల్లో విస్తృత అభివృద్ధి పనులు – మంత్రుల సమీక్ష

ముద్ర, హైదరాబాద్ :తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో…

ప్రభుత్వ విప్ విజయ రమణారావుకు ఘనస్వాగతం ..

 కరీంనగర్..  ప్రభుత్వ విప్ గా నియమితులై తొలిసారిగా పెద్దపల్లి వెళుతున్న ఎమ్మెల్యే విజయరమణా రావుకు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మేయర్…