ఆగిన బస్సు చక్రం బస్సులు నడిపేందుకు యత్నం… అడ్డుకున్న కార్మికులు
ముద్ర ప్రతినిధి, మెదక్:
డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుండి కార్మికులు విధులు బహిష్కరించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో
ప్రయాణికులకు తప్పని ఇబ్బందులుపడ్డారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో…