Take a fresh look at your lifestyle.
Browsing Tag

Rural Economy

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి- బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను నిర్మల్ లోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల…

కందుల డబ్బులు రూ. 10 కోట్లు విడుదల

బోథ్, ముద్ర: రైతులు మార్క్ ఫెడ్ కు అమ్ముకున్న కంది పంటకు సంబంధించిన డబ్బులు విడుదల అయినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిది పసుల చంటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మార్చి 17 వరకు కందులు కొనుగోలు…

మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు వినతి నిర్మల్, సారంగాపూర్ లో ఏర్పాటుకు మంత్రి…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న, జొన్న పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కె శ్రీహరి రావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు…

వరి ధాన్యం కొనుగోలుకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి-కలెక్టర్ ప్రతీక్ జైన్

జిల్లాలో కేటాయించిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం సరఫరా చేయాలి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు వసతులు కల్పించాలి జిల్లాలో 160 కొనుగోలు కేంద్రాలు... ఆరు చెక్ పోస్టులు ముద్ర, నారాయణ పేట : వరి ధాన్యం…

మార్ట్ లో అటవీ ఉత్పత్తుల విక్రయం అభినందనీయం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ముద్ర, భద్రాచలం : గిరిజనులే పండించి, తయారు చేసి, సృష్టించిన అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభించేలా భద్రగిరి మార్ట్ ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ఇవి ప్రజలకు ఎంతగానో…

పేదలను, వ్యవసాయ కూలీలను మోసం చేస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పేదలపైన, వ్యవసాయ కూలీల పైన అనేక భారాలను మోపుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నాయని తెలంగాణ…

పేదలను, వ్యవసాయ కూలీలను మోసం చేస్తున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పేదలపైన, వ్యవసాయ కూలీల పైన అనేక భారాలను మోపుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నాయని తెలంగాణ…

తెలంగాణ పంటలకు కేంద్రం మద్దతు

రబీ లో నుంచి 1,25,855 మె.టలకు కనీస మద్దతు ధర తెలంగాణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రబీ సీజన్‌కు తెలంగాణలో 1,25,855 మెట్రిక్ టన్నుల పంటను కనీస మద్దతు ధర వద్ద సేకరించాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర…

‘సన్నా’లకు రూ. 514.36 కోట్ల బోనస్ రిలీజ్ 2.17 లక్షల మంది రైతులకు లబ్ది

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజాప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన సర్కార్... దానికి సంబంధించిన రూ.514.36 కోట్లు సోమవారం విడుదల చేసింది.…

రైతుల అప్పులపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన

తెలంగాణ రైతు సగటు అప్పు రూ.1,52,113 న్యూఢిల్లీ : రైతుల అప్పులపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. రైతులు అధిక అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాను వెల్లడించారు. మొదటి…