Take a fresh look at your lifestyle.
Browsing Tag

Sangareddy District

బస్టాండ్ దొంగతనం ఛేదించిన పోలీసులు…

  జోగిపేట, ముద్ర ప్రతినిధి జోగిపేట బస్టాండ్ లో ఆదివారం జరిగిన బంగారం చోరీ కేసును మంగళవారం జోగిపేట పోలీసులు ఛేదించారు. జోగిపేట సిఐ అనిల్ కుమార్ కేసు కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అల్లాదుర్గం గ్రామానికి చెందిన చేగురు లక్ష్మి ఆదివారం…

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి,ఫిబ్రవరి: సంగారెడ్డి జిల్లా,సదాశివపేటలోని శాస్త్రి రోడ్లో మదీనా బ్యాంగిల్స్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇఫ్తార్ నిర్వాహకులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్…

టి జి ఐ పాస్ విధానం మరింత వేగవంతం: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య•

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి:  జిల్లాలో పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో ఆలస్యం జరగకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న TG -iPASS విధానం ప్రకారం పారదర్శకతతో,వేగవంతంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు .…

జోగిపేట మున్సిపల్ చైర్మెన్ ను సన్మానించిన జర్నలిస్ట్ నాయకులు

జోగిపేట,ముద్ర ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మెన్ గా ఎన్నికైన యస్. కృష్ణారెడ్డినీ మంగళవారం జోగిపేటలోని ఆయన స్వగృహంలో TUWJ( IJU) జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యములో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మెన్ యస్.కృష్ణారెడ్డి మాట్లాడుతూ…

వన్ హెల్త్ పైలెట్ ప్రాజెక్టు అమలుకు సంగారెడ్డి జిల్లా ఎంపిక

సంగారెడ్డి ముద్ర, ఫిబ్రవరి 23: భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని National Centre for Disease Control ( ఎన్ సి డి సి ) మరియు United Nations Development Programme ( యు ఎన్ డి పి ) సంయుక్తంగా వన్ హెల్త్ పైలట్ ప్రాజెక్ట్ ఫీల్డ్ అసెస్మెంట్…

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి ముద్ర,ఫిబ్రవరి 23: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.…

పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శ్రీకారం

అందొల్ ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి: అందొల్ నియోజకవర్గ పరిధిలో టేక్మాల్ మండలం సిఎం తండా గ్రామపంచాయతీలోని ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిఆర్ దామోదర రాజా…

ప్రతి ఒక్కరు తమ బ్యాంక్ అకౌంట్ యొక్క కెవైసీ అప్డేట్ చేసుకోవాలి – ఆందోల్ డివిజన్ ఆర్బిఐ…

- ఆందోల్, జనవరి 22 ముద్ర సంగారెడ్డి: ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ యొక్క కేవైసీ అప్డేట్ చేసుకోవాలని ఆందోల్ డివిజన్ ఆర్బిఐ కౌన్సిలర్ మురళీకృష్ణ అన్నారు. ఆదివారం కొన్యాల గ్రామంలో వారు మాట్లాడుతూ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కెవైసీ…

జిల్లా విద్యా నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష

సంగారెడ్డి ముద్ర, ఫిబ్రవరి 20: జిల్లాలోని పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్ లలో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనుల ను  వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో…

జోగిపేట బస్టాండ్ లో బారీ చోరీ

12 తులాలు బంగారం చోరి..సుమారు రూ.18 లక్షలు సంగారెడ్డి, ముద్ర ప్రతినిది: జోగిపేట బస్టాండ్లో గురువారం భారీ చోరి జరిగింది. వివరాల్లోకి వెళితే అల్లాదుర్గంకు చెందిన చెగురి లక్ష్మిదేవి హైద్రాబాద్లో జరిగే మనవడి వివాహానికి వెళ్లేందుకు…