Take a fresh look at your lifestyle.
Browsing Tag

Sangareddy

రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి దామోదర రాజనర్సింహ

ముద్ర సంగారెడ్డి,మార్చి: రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉద్యాన యాంత్రీకరణ పథకం ద్వారా ఆధునిక వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర…

నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: మంత్రి దామోదర్ రాజ నర్సింహ

ముద్ర సంగారెడ్డి,మార్చి : నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్,మున్సిపల్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి…

సమాజ సేవలో కార్పొరేట్ సంస్థల పాత్ర ప్రశంసనీయం : మంత్రి దామోదర రాజనర్సింహ

ముద్ర సంగారెడ్డి, :-- కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తోషిబా ట్రాన్స్మిషన్ అండ్…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయ అవగాహన సదస్సులు.

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి…

పన్ను ఎగవేతదారులపై విజిలెన్స్ కొరడా

అక్రమ మైనింగ్, నిత్యావసర వస్తువుల దారి మళ్లింపుపై నజర్ ప్రభుత్వ ఆదాయానికి రూ.10.79 కోట్ల గండి గత నెలలో ఐదు శాఖలతో ముమ్మర తనిఖీలు హైవేలు, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్‌ల వద్ద వెయ్యికి పైగా వాహనాలు సీజ్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో…

ప్రజావాణి సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య .

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ…

నిమ్జ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి–జిల్లా కలెక్టర్ సమీక్ష

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి : జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు . సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిమ్జ్ మొదటి దశ లో స్వాధీనం…

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 15 మందికి తీవ్ర గాయాలు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదం జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు…

ఇందిరమ్మ ఇళ్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 27: వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, టూ బిహెచ్కే…

రజక కుటుంబంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి – పుల్కల్ మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు…

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబం పై దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందిన ఘటనపై సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో నిర్వహించారు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు…