Take a fresh look at your lifestyle.
Browsing Tag

self-employment

యువత నైపుణ్యాలతో ఏ రంగంలోనైనా రాణించవచ్చు.-యూత్ వీక్ సెలబ్రేషన్స్ లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా…

ఉపాధి శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకోవాలి. ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి: యువత నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని, ప్రభుత్వం నిర్వహించే ఉపాధి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని…

ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి- ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

ముద్ర మల్కాజ్గిరి ఎస్సీ, ఎస్టీ వర్గాల యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. సైనిక్‌పురిలో నేషనల్ ఎస్సీ…

అధిరి డిజి ప్రెస్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి.

ముద్ర,  హైదరాబాద్ జిల్లా: సూక్ష్మ , మైక్రో రంగాలలో మహిళా పారిశ్రామికవేత్తలను ఎక్కువగా ప్రోత్సహించాలి మహిళలు అన్ని రంగాల్లో రాలించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం జిల్లాలో అర్హులైన మహిళలకు సూక్ష్మ, మైక్రో పారిశ్రామిక యూనిట్లను…

బేటి బచావో–బేటి పడావో కింద కుట్టు యంత్రాల పంపిణీ

  ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో మహిళల ఆర్థిక స్వావలంబనకు మరొక ముందడుగు పడింది.బేటి బచావో–బేటి పడావో పథకం కింద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ,కుట్టు యంత్రాల పంపిణీతో పాటు బ్యూటీషియన్ శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు.మహిళా…

నాగర్ కర్నూల్‌లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మరియు APPC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్యాం ప్రసాద్ లాల్…

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి పథకాల అమలులో బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలి:అడిషనల్ కలెక్టర్ పాండు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న షెడ్యూల్డ్ కులాల స్వయం ఉపాధి పథకాల కింద జిల్లాకు కేటాయించిన యూనిట్లకు బ్యాంకులు వేగంగా రుణాలు మంజూరు చేసి లబ్ధిదారులకు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ పాండు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం…

మహిళలను కోటీశ్వరులుగా చూడడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

ముద్ర కూకట్‌పల్లి: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని వసంత నగర్‌లో 'ఇవానియా'…

​మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా పాలన:కూకట్‌పల్లి ఇంచార్జి బండి రమేష్ ​మూసాపేటలో 250 మంది మహిళలకు…

​ ​మూసాపేటలో 250 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 17:   పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన ప్రజా పాలనను…