జనగణన కార్యకలాపాలపై సమీక్షించిన శేరిలింగంపల్లి జోనల్ కార్యదర్శి
ముద్ర, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయన్ అమిత్ ఐఏఎస్ ఈరోజు జోనల్ కాన్ఫరెన్స్ హాల్లో జనగణన కార్యకలాపాలపై వార్డుల నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వార్డుల వారీగా జనగణన ఎన్యుమరేషన్…